ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద టీడీపీ నేతలు వైసీపీ దెబ్బకు ఘోరంగా ఓడిపోయారు. మరి కొంతమంది టీడీపీ నేతలు ఇక రాజకీయాలు ఇక వద్దు అనే విధంగా జగన్ హావా నడిచింది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కూడ మాజీ మంత్రుల మీద, బడా మడా నేతల మీద అత్యధిక మెజార్టీతో గెలిచారు. వారిలో ముఖ్యంగా పత్తికొండ వైసీపీ మహిళా ఎమ్మెల్యే చెరుకులపాడు శ్రీదేవి. మాజీ ఉప ముఖ్యమంత్రి , టీడీపీ సీనీయర్ నేత కెయి. కృష్ణమూర్తి కొడుకు కె.యి శ్యాబంబాబు పైన దాదాపుగా 40వేలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో కెయి ఫ్యామీలీకి అతి ఘోర పరజాయంగా నిలిచింది. నాడు గెలిచిన నాటి ఇప్నటి వరకు గెలిపించిన నియోజకవర్గ ప్రజలన నుండి మన్నన్నలు పోందుతున్న శ్రీదేవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా తన పుట్టినిల్లు ప్యాపిలి మండలం బూరుగల గ్రామం విచ్చేసినందుకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఒక పండగాల జరుపుకున్నారు. తన ఊరుకి ఆడపడచూ రావడం ఏంతో సంతోషం అని గ్రామస్తులు అన్నారు.