ప్రస్తుత బిజీ బిజీ రోజుల్లో సరిగా అన్నం తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం తదితర అంశాలు కారణంగా మన ఆరోగ్యం పాడవుతుంది. ఇలాంటి తరుణంలో మన ఆరోగ్యం పాడవ్వకుండా ఉండాలంటే ఇవి పాటిస్తే చాలు.
ఏమి చేయాలంటే “కీర దోస రసం తాగితే హార్ట్ లోని మంట,కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయ రసాన్ని గోరు వెచ్చని నీళ్లతో కల్పి తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చు.
సబ్జా గింజలు ,నిమ్మరసం కలిపి తీసుకుంటే అజిర్తీ సమస్యలు తొలగిపోతాయి.జామకాయలు తరచూ తింటూ ఉంటే అందులో ఉండే పోటాషియం గుండె జబ్బులు ,బీపీ రాకుండా ఉంటాయి.