Home / SLIDER / తహాసిల్దార్ ఘటనపై ప్రభుత్వం సీరియస్

తహాసిల్దార్ ఘటనపై ప్రభుత్వం సీరియస్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తహిసీల్దార్ విజయారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి సజీవ దహానం చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఇది నగరంలో సంచలనం సృష్టిస్తుంది.

ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” అబ్దుల్లాపూర్ ఘటనపై తీవ్రంగా ఖండించారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పొలీసులను ఆదేశించారు. ప్రజలకు ఏమన్న సమస్యలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. కానీ ఇలాంటి చర్యలకు పాల్పడోద్దంటూ ఆమె అన్నారు

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat