Home / CRIME / విజయారెడ్డిపై పెట్రోల్ దాడికేసులో ట్విస్ట్

విజయారెడ్డిపై పెట్రోల్ దాడికేసులో ట్విస్ట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్  పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై సురేష్ అనే కౌలుదారు రైతు తన భూమికి చెందిన పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదు. ఎన్ని సార్లు వెళ్లిన కానీ కనికరించలేదు అని పెట్రోల్ దాడికి దిగడంతో ఆమె సజీవదహనం అయి అక్కడక్కడే మృతి చెందిన సంగతి విదితమే.

అయితే ఈ ఘటనలో నిందితుడు సురేష్ కి కూడా గాయాలవ్వడంతో ఉస్మానీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే విజయారెడ్డిపై దాడికి దిగే ముందు సురేష్ పలు మార్లు పెద్దనాన్న దుర్గయ్యతో మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిన్న సోమవారం రాత్రి దుర్గయ్య ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతణ్ని విచారిస్తున్నారు. అయితే అతనోక్కడే ఇలా చేయమన్నాడా..?. ఇంకా ఎవరన్నా ఇందులో ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat