Home / ANDHRAPRADESH / పోలవరంపై పూనుకున్న మెఘా..ఇక చకచకా పనులు..!

పోలవరంపై పూనుకున్న మెఘా..ఇక చకచకా పనులు..!

జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తనకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు. అంతేకాకుండా మరోపక్క పోలవరం విషయంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలు అభినంధదాయకం. పోలవరం పనులను మెఘా కి అప్పగించారు. అప్పగించిన తరువాత రోజు నుండి చకచకా పనులు జరుగుతున్నాయి. అయితే ముందు కాంక్రీటు పనులు జరగాలంటే పేరుకుపోయిన బురద మరియు నీరును బయటకు తోడాలి. దీనికి సంబంధించి పనులకు మెఘా పూనుకుంది. ఈ సిబ్బంది కాళేశ్వరం నుంచి నిపుణుల బృందాన్ని తెప్పించి నీరు తగ్గించే యత్నం చేతున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat