గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా దారుణంగా బాబు ని ఓడిచించి అఖండ మెజారిటీతో జగన్ ని గెలిపించారు. ఇంత దారుణంగా ఓడించిన చంద్రబాబు అండ్ బ్యాచ్ కు ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి మొత్తం బ్యాచ్ కి కౌంటర్ ఇచ్చాడు.”మానసిక పరిణితి లేని సొంత పుత్రుడు, దత్త పుత్రుడిని, కుల మీడియాను ప్రజల మీదకు వదిలాడు చంద్రబాబు గారు. ఎవరు ఏం వాగుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కాని పరిస్థితి. ఎన్నికల్లో ప్రజల చేతిలో చావు దెబ్బలు తిన్న తర్వాత కూడా బాబు & కంపెనీకి బుద్ధి రాలేదు” అని గట్టిగా ఇచ్చారు.
మానసిక పరిణితి లేని సొంత పుత్రుడు, దత్త పుత్రుడిని, కుల మీడియాను ప్రజల మీదకు వదిలాడు @ncbn గారు. ఎవరు ఏం వాగుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కాని పరిస్థితి. ఎన్నికల్లో ప్రజల చేతిలో చావు దెబ్బలు తిన్న తర్వాత కూడా బాబు & కంపెనీకి బుద్ధి రాలేదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 8, 2019