Home / ANDHRAPRADESH / ఏపీలో మద్యం తాగాలనుకుంటే వారు జగన్ మాటలు వింటే కచ్చితంగా కంటతడి పెడతారు..!

ఏపీలో మద్యం తాగాలనుకుంటే వారు జగన్ మాటలు వింటే కచ్చితంగా కంటతడి పెడతారు..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మద్యపాన నిషేధం పట్ల మరో అడుగు ముందుకేసి 40శాతం మరిన్ని మద్యం షాపులను తగ్గించేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన మాటలు అక్కడ సభికులను ముఖ్యంగా మద్యానికి బానిసైన వాళ్లను కంటతడి పెట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మధ్యనే సందర్భంగా మద్యం షాపులను తను తగ్గిస్తుందని 8 తర్వాత దొరకదని జగన్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ తాను ఎన్నికలకు ముందే చెప్పానని దశలవారీగా మధ్య నిషేధం చేసి మద్యం షాపులు జోలికి వెళ్లాలంటేనే భయపడేలా చేస్తానని గుర్తు చేశారు.

 

 

అయితే ప్రస్తుతం తాను తీసుకున్న నిర్ణయాల పట్ల ఎవరైనా మద్యం దొరకడం లేదని రేట్లు పెరిగి పోయాయని తనపై కోపం రావచ్చని.. కానీ నీ తాను చేసిన పనికి కోపం వచ్చినా మద్యం తాగకుండా ఇంటికి వెళ్లి భార్య పిల్లల ముఖాన్ని చూస్తే వారి కళ్ళలో కలిగే ఆనందం చూసిన తరువాత కానీ ఈ పని ఎందుకు చేసిన వారికి అర్థం అవుతుందన్నారు. మద్యం తాగి ఇంటికి వెళితే ఎలా ఉంటుంది తాగకుండా ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలిగితే తాను చేసిన పనికి ఫలితం ఉంటుందన్నారు జగన్.. ఈ మాటలు విన్న సభికులు మహిళలు పురుషులు అందరూ ఏడుగంటలకు ఎమోషనల్ ఫీల్ అయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat