Home / SLIDER / దాంతో 70ఏళ్ల దరిద్రం పోయింది

దాంతో 70ఏళ్ల దరిద్రం పోయింది

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న మంగళవారం హుస్నాబాద్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కల్సి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.

అనంతరం మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచలన నుంచి వచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పల్లెల ,గ్రామాల ముఖ చిత్రం” మారిందన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ స్థానిక అధికారులు,ప్రజల సహాకారంతోనే గ్రామాల్లో,పల్లెల్లో ఉన్న డెబ్బై ఏళ్ల దరిద్రం ముప్పై రోజుల్లోనే పోయింది “అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్రంలోని పల్లెలకు,గ్రామాలకు మహర్దశ వచ్చింది. అనేక కార్యక్రమాలను అమలు చేస్తో యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేస్తోన్నారు “అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat