పాలనలో తనదైన ముద్ర వేయాలని సీఎం జగన్ తహతహలాడుతున్నారు. ఇందుకోసం తన మన అనే వేదాలు పక్కన పెట్టి పని చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అయినా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఎక్కడ ఒక్క అవినీతి మచ్చ కూడా రాకుండా అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శకమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. తన తోటి సభ్యులు కూడా ఇదేవిధంగా మెలగాలని సూచిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇంకా కొన్ని ట్రాన్స్ఫర్లు కొన్ని కొన్ని దగ్గరికి రావడం పట్ల సీఎం బాహాటంగానే చెప్పేస్తున్నారు. ప్లీజ్ అంటూ అందరికీ ఒకేసారి చెబుతున్నారు. పారదర్శకమైన పాలన అందించేందుకు తాను చేస్తున్న ప్రయత్నంలో అందరినీ భాగస్వాములు కావాలని కోరుతున్నారు. మొత్తంమీద జగన్ తీసుకున్న స్టాండ్ ఆశ్చర్యపరుస్తున్నా రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పదు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.