Home / SLIDER / ఘనంగా ఉర్సు వేడుకలు..

ఘనంగా ఉర్సు వేడుకలు..

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణ పురం హాజరత్ నాగులమీరా మౌలాచాంద్ దర్గా ఉర్సు వేడుకలు ఘనంగా జరిగాయి. ఉర్సు నిర్వహణ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ముస్లింలు వేల సంఖ్యలో హాజరై భక్తి శ్రర్థలతో దర్శించుకున్నారు.

మంగళవారం ముగింపు వేడుకలు సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరయ్యారు. ఖందిల్ ఎత్తుకుని స్వయంగా తీసుకెల్లారు. ఉర్సు వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని మంత్రి అజయ్ కుమార్ గారు అన్నారు.

గత 17ఏళ్లుగా ఎంతో వైభవంగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న కమిటీని అభినందించారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనా చారి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, ఎమ్మెల్యే హరిప్రియ గారు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ గారు, KMC డిప్యూటీ మేయర్ బత్తుల మురళి గారు తదితరులు ఉన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat