దిశా హత్య కేసు నిందితులను రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయడం అంటే పోలీసులు రిక్రియేషన్ కోసం తీసుకెళ్లగా వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించిన అప్పుడు వారిని ఎన్కౌంటర్ చేసి చంపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై దేశం వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయ్యో పవన్ కళ్యాణ్ గారిని రెండు దెబ్బలు కొట్టి వదిలేయ్ అంటే ఎందుకు చంపేశారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. దిశా ఉదంతం దేశంలోనే ప్రజలందరినీ తీవ్రంగా కలిచివేసింది బ్రతికుండగానే సజీవ దహనం చేయడం నలుగురు మానవ మృగాలు పడి అత్యాచారం చేయడం సాయం కోసం వేచి ఉన్న అమ్మాయిని అది కిరాతకంగా క్రూరంగా మానభంగం చేయడం వంటి ఘటనలతో దేశం అట్టుడికిపోయింది. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా వారిని చంపాలని ఉరితీయాలని కోరుకున్నారు ప్రముఖ నటుడు చిరంజీవి కూడా వారిని నడిరోడ్డు మీద చంపినా తప్పులేదని తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ దిశ ప్రాంతపు కేసు నిందితుల పట్ల మాట్లాడిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.