Home / ANDHRAPRADESH / బీచ్ లో ఎగిసిపడే అలల్లా జనసంద్రంతో ఉప్పొంగిన విశాఖ వీధులు !

బీచ్ లో ఎగిసిపడే అలల్లా జనసంద్రంతో ఉప్పొంగిన విశాఖ వీధులు !

శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ చివరిరోజు జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఒక్కసారిగా టీడీపీ కి మాటలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి, వైజాగ్, కర్నూల్ ఇలా మూడు రాజధానులు పెట్టాలని చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేసారు. మరోపక్క ఉత్తరాంధ్ర ప్రజలు అందరు జయహో జగన్ అంటున్నారు. ఇప్పటివరకు జగన్ కు వ్యతిరేకంగా ఉన్న అందరు జగన్ నిర్ణయానికి జై కొడుతున్నారు. దీనిపై స్పందించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి “విశాఖకు కార్యనిర్వహక రాజధాని వస్తే తమ జీవితాల్లో వెలుగు వస్తుందని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసిస్తున్నారు. అభివృద్ధి ప్రదాత జగన్ గారికి థాంక్స్ చెబుతూ.. బీచ్ లో ఎగిసిపడే అలల్లా.. విశాఖ వీధులన్నీ జనసంద్రంతో ఉప్పొంగాయి. ఇదే కదా అభిమనం.. ఇది కదా విశ్వాసం” అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat