Home / SLIDER / బీజేపీలోకి టీటీడీపీ సీనియర్ మాజీ నేత

బీజేపీలోకి టీటీడీపీ సీనియర్ మాజీ నేత

తెలంగాణ తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ మాజీ నేత ,మాజీ మంత్రి మోత్క్లుపల్లి నరసింహులు ఆ పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే.

అయితే తాజాగా మోత్కుపల్లి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్దా సమక్షంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

ఈ మేరకు దీనికోసం బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ తో కలిసి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఇప్పటికే చాలా సార్లు మోత్కుపల్లి ఆలేరు నుండి గెలుపొందారు.

తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే క్రమంలోనే పలు పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat