Home / ANDHRAPRADESH / దమ్ముంటే నాతో డిబేట్ చేయి చంద్రబాబు…నువ్వు ఏం చేశావో మొత్తం చెబుతా..నందిగామ్ సురేష్ సవాల్

దమ్ముంటే నాతో డిబేట్ చేయి చంద్రబాబు…నువ్వు ఏం చేశావో మొత్తం చెబుతా..నందిగామ్ సురేష్ సవాల్

అమరావతిలో రైతుల ఆందోళలు రోజు రోజుకూ ఉధృతం అవుతున్నాయి. నిరసన ర్యాలీలు, దీక్షలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై బాపట్ల వైసీపీ ఎంపీని అడగ్గా దమ్ముంటే నాతో డిబేట్ చేయమని చేప్పండి చంద్రబాబును ఏపీ రాజధానిలో ఏం చేశాడో మొత్తం నేను చెబుతా అంటూ సవాల్ చేశారు. అంతేకాదు త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ వార్నింగ్ కూడ ఇచ్చారు. గతంలో రాజధాని ప్రాంతంలోని ఉద్దండ్రాయిని పాలెంలో అరటితోట దగ్ధం అయిన కేసులో సురేష్‌పై అప్పట్లో ఏం జరిగిందో అందరికి తెలుసు…అందుకే దమ్ముంటే నాతో డిబేట్ చేయి చంద్రబాబు నీ గుట్టు వీప్పుతా ..నీ వల్లే రైతులు నాశనం అయ్యింది..నీవే మోసం చేసి ఏమి తెలియని వారిలా కపట నాటకాలు ఆడుతున్నావ్ అంటూ .నందిగామ్ సురేష్ ఫైర్ అయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat