Home / SPORTS / భారతమాతాకి జై కొట్టిన కివీస్ కుర్రోడు..వైరల్ వీడియో…!

భారతమాతాకి జై కొట్టిన కివీస్ కుర్రోడు..వైరల్ వీడియో…!

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు హామిల్టన్ లో మూడో టీ20 జరిగింది. మొదటి రెండు మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఇక మూడో మ్యాచ్ విషయానికి వస్తే ఎవరూ ఊహించని విధంగా మ్యాచ్ టై అయింది. చివరికి సూపర్ ఓవర్ లో విజయం భారత్ వశం అయ్యింది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో బంతి బంతికి అభిమానులు అటు కోహ్లి సేనకు కు ఇటు న్యూజిలాండ్ కు సపోర్ట్ చేస్తున్నారు. చివర్లో మ్యాచ్ ఇండియా వశం అవ్వడంతో భారత్ అభిమానులు కోలాహలంలో మునిగిపోయారు. అప్పుడే ఒక సంఘటన చోటుచేసుకుంది. ఇదే సమయంలో జట్టుకి మద్దతుగా భారత్ అభిమానులు “భారత్ మాతాకి జై” అని చెప్పడం మొదలెట్టారు. అది గమనించిన కివీస్ అభిమాని ఒకరు దాని గురించి తెలుసుకొని నేర్చుకొని అతడు కూడా భారత్ మాతాకి జై అని స్మరించడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat