Home / SPORTS / కాసేపట్లో దాయాదుల పోరు..చితక్కొట్టేదెవరు ?

కాసేపట్లో దాయాదుల పోరు..చితక్కొట్టేదెవరు ?

సౌతాఫ్రికా వేదికగా అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా భరిలోకి దిగింది. దానికి అనుగుణంగానే ఇప్పటివరకు అద్భుతంగా రాణించి సెమీస్ కు చేరుకుంది. ఇక సెమీస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ తో సమానమని చెప్పాలి. ఎందుకంటే మరికాసేపట్లో జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్ తో కాబట్టి. ఇండియా ఈ మ్యాచ్ గెలిచి వరుసగా రెండోసారి కప్ ను ముద్దాడాలని అనుకుంటుంది. ఇక పాకిస్తాన్ అయితే ఇండియాను వెన్నక్కి నెట్టి ఫైనల్ కు వెళ్ళాలని ఎన్నో ఆశలతో ఉంది. చివరికి ఈ మ్యాచ్ గెలిచేదెవరు అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. యావత్ దేశం టీవీలకు అత్తుక్కుపోతారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat