Home / ANDHRAPRADESH / 15 తేదిలోగ ఏపీ పంచాయతీ ఎన్నికలు..ప్రచారానికి ఏడు రోజులే

15 తేదిలోగ ఏపీ పంచాయతీ ఎన్నికలు..ప్రచారానికి ఏడు రోజులే

ఏపీలో మార్చి 15 వతేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రబావం లేకుండా చేసేలా ఎన్నికలు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం అబిప్రాయపడింది. ఓటు కొనుగోలు చేసినా, మద్యం వాడినా అభ్యర్దిని అనర్హులను చేయాలని, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో ఈ నిబందన వర్తింపచేస్తామని ఆయన అన్నారు.అభ్యర్ది గెలిచినా, ఆ అబియోగాలు రుజువు అయితే వారు గెలిచినా అనర్హత వేటు పడుతుందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సర్పంచ్ స్థానికంగా ఉండాలన్న నిబందనను తీసుకు వస్తున్నామని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు ఏడు రోజులే ప్రచారానికి అవకాశం ఇస్తారని ఆయన చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat