Home / ANDHRAPRADESH / పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేసిన వైసీపీ సర్కార్.. ఆందోళనలో టీడీపీ

పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేసిన వైసీపీ సర్కార్.. ఆందోళనలో టీడీపీ

రాష్ట్రంలో ఉన్న పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ కోసం 10 రకాల పోరంబోకు స్థలాలను డీనోటిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ప్రభుత్వ స్థలాలను సర్కార్ డీనోటిఫై చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ద్వితియశ్రేణి నాయకులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు తుత్తరపాటుకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న చాలావరకూ పోరంబోకు స్థలాలను గత ఐదేళ్ల హయాంలో టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆక్రమించుకున్నారు. మరిన్ని స్థలాలను ఆక్రమించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి మింగుడుపడలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat