ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇక భారతదేశం విషయానికే వస్తే తాజాగా ఇక్కడ కూడా కాస్తా భయపడక తప్పదనే చెప్పాలి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు వచ్చిన విదేశీ భక్తులు, ఎన్నారైలు ఎవరైనా సరే 28 రోజులపాటు దర్శనానికి రావొద్దని చెప్పారు. ఇక్కడికి దక్షనర్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుందని ,భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంటుందని. అందుకే ఇక్కడ కరోనా సోకకుండా వారిని రిక్వెస్ట్ చేసారు. అంతేకాకుండా దగ్గర పరిసరాల్లో భక్తులు అనారోగ్యంతో ఉంటే రావోద్డిని టీటీడీ కోరింది. ఇదే తరహాలో శబరిమల దేవస్థానం కూడా భక్తులను కోరడం జరిగింది. భక్తులు మార్చి నెల ఆఖరి వరకు రాకపోవడం మంచిదని అంటున్నారు.