కరోనా వైరస్ ప్రస్తుత భారతదేశంపై కూడా తన పంజా విసురుతున్నది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య తీవ్రమవుతున్నాయి. ప్రపంచ యు ద్ధాల కంటే ఈ వైరస్ అధిక ప్రభావం చూపుతున్నదన్న ప్రధాని నరేంద్రమోదీ.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఎవరికి వారు ఇంటి వద్దే స్వీయ నిర్బంధం పాటించడం. గాలిలో ఈ వైరస్ 3 గంటలపాటు జీవిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నా రాగిపై 4 గంటలు, కాటన్ వస్త్రంపై 12 గంటలు, కార్డ్బోర్డుపై 24 గంట స్టీల్పై 2 నుంచి 3రోజులు, గ్లాస్పై 3 రోజులు, ప్లాస్టిక్పై 3 రోజులు ఉం శాస్త్రవేత్తలంటున్నారు.
ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూతో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గించే వీలుంటుంది. ప్రధాని పిలుపునకు అన్ని వర్గాల నుం సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది.