ఢిల్లీ ముఖ్యమంత్రి,అధికార ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ప్తీసుకున్నారు..కరోనా వైరస్ ప్రభావంతో ఢిల్లీ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు సీఎం.
అయితే తాజగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు..లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కింద రూ.ఐదు వేలను నగదు కింద ఇస్తామని ప్రకటించారు.
అంతే కాకుండా పనులు లేక అద్దెలను చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న వారి పరిస్థితులను ఆర్ధం చేసుకుని..వారికి అండగా ఉండాలని ఇండ్ల యజమానులకు సీఎం కేజ్రీవాల్ సూచించారు..