Home / MOVIES / పాయల్ కు ఫోర్న్ చూపించిన దర్శకుడు

పాయల్ కు ఫోర్న్ చూపించిన దర్శకుడు

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు పలు మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం దగ్గర ఆగింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్‌సీబీ) దర్యాప్తులో హీరోయిన్ రియా చక్రవర్తి సంచలన విషయాలు వెల్లడిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

డ్రగ్స్ తీసుకునే 25 మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను రియా వెల్లడించినట్టు రకరకాలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ పాయల్ ఘోష్ తాజాగా సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో ఎక్కువ మంది డ్రగ్స్ తీసుకుంటారని, డ్రగ్స్ తీసుకునే హీరోలు తనకు తెలుసని పాయల్ వ్యాఖ్యానించింది.

`బాలీవుడ్ నటులందరూ డ్రగ్స్ తీసుకుంటారని నేను చెప్పడం లేదు. కొంతమంది ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెడతారు. కానీ, ఎక్కువ మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. డ్రగ్స్ తీసుకునే హీరోలు నాకు తెలుస`ని పాయల్ చెప్పింది. అలాగే గతంలో తానెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి కూడా మాట్లాడింది. `చాలా కాలం క్రితం నేను ఓ దర్శకుడిని కలిశాను. బాలీవుడ్‌కు కొత్త నటీనటుల్ని పరిచయం చేయడంలో అతడికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

అతడు నాతో చాలా ప్రేమగా ఉండేవాడు. ఒకసారి అతను నన్ను తన ఆఫీస్‌లోని ఓ గదిలోకి తీసుకెళ్లి బ్లూ ఫిల్మ్ చూపించాడు. `మళ్లీ కలుస్తాను` అని చెప్పి లేచాను. `నాకు చాలామంది హీరోయిన్లు తెలుసు. ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి నాతో గడిపి వెళ్లిపోతారని చెప్పాడ`ని పాయల్ వెల్లడించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat