రాష్ట్రంలో విశ్వకర్మలు (కార్పెంటర్లు) సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని, ఇందుకోసం అటవీ శాఖ అధికారులు, విశ్వకర్మల ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని అటవీ, పర్యావరణం, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. విశ్వకర్మల సమస్యలు, ప్రతినిధి సంఘాల ప్రతినిధులతో అరణ్య భవన్ లో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కార్పెంటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి చట్టపరిధిలో పరిష్కారిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విశ్వకర్మలను ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందిపెట్టే …
Read More »ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు..!!
ఆర్టీసీ ఉద్యోగులను సమ్మె అనంతరం తిరిగి విధుల్లోకి తీసుకునే క్రమంలో సీఎం కేసీఆర్ వారికి పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చే అంశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ హామీని నెరవేర్చే దిశగా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. సమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్ …
Read More »టీ హబ్ అద్భుత ఆవిష్కరణలకు కేంద్రం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ అద్భుత ఆవిష్కరణలకు కేంద్రమని సెంట్రల్ యూరోప్ దేశాల జర్నలిస్టుల బృందం ప్రశంసించింది. గురువారం నాడు పోలాండ్,చెక్,హంగేరీ, క్రోషియా, రొమేనియా, బల్గేరియన్ సీనియర్ జర్నలిస్టులు,ఎడిటర్ ల బృందం రెండవ రోజు జిఎమ్మార్ ఏరోస్పేస్ సెంటర్, టీ హబ్,ఐయస్బి లను సందర్శించారు. తొలుత జర్నలిస్టుల బృందం జిఎమ్మార్ ఏరోస్పేస్ సెంటర్ లో స్పెషల్ ఎకనామిక్ జోన్ ను పరిశీలించింది. ఏరోస్పేస్ సెంటర్ లో …
Read More »గణాంకాల సేకరణ పక్కాగా ఉండాలి..మాజీ ఎంపీ వినోద్
రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సేకరించే గణాంకాల వివరాలు పక్కాగా, పకడ్బందీగా ఉండాలని, ఈ డేటా ప్రతి ఒక్కరికీ కరదీపికగా ఉపయోగపడేలా రూపొందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. గురువారం ఖైరతాబాద్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయి నుంచి …
Read More »హైదరాబాద్ రోడ్లు – ట్రాఫిక్ పై మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమావేశం..!!
శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ నగరంలోని రోడ్లను వాహనాలు, పాదచారులు సౌకర్యంగా ప్రయాణించేందుకు అనువుగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో అభివృద్ది చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ వ్యవస్థను శాస్త్రీయంగా క్రమబద్దీకరించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. గురువారం బుద్దభవన్లో పోలీసు, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రిసిటి, టి.ఎస్.ఐ.ఐ.సి, జలమండలి అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »బీజేపీకి బిగ్ షాక్..!!
బీజేపీకి గట్టి షాక్ తగిలింది. తమిళనాడు రాష్ట్రంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీటీ అరసకుమార్.. బీజేపీకి గుడ్ బై చెప్పారు. అనంతరం తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. గత వారం జరిగిన కరుణానిధి సంస్కరణ సభలో అరసకుమార్ పాల్గొన్నారు. ఇందులో స్టాలిన్ను భవిష్యత్ ముఖ్యమంత్రిగా కీర్తించడం తమిళ రాజకీయాల్లో సంచలనం రేపింది. స్టాలిన్ ఎన్డీఏకు దగ్గరవుతున్నారన్న ప్రచారం మొదలైంది. అయితే అంతలోనే …
Read More »ఆ ఘనత సీఎం కేసీఆర్దే..మంత్రి శ్రీనివాస్గౌడ్
బీసీకులాల ఆత్మగౌరవ భవనాల కోసం రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో 13 కులాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా వాటిని పరిరక్షించేందుకు వీలుగా బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం బీసీసంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. గతంలో వెనుకబడిన కులాలు అంటే చిన్నచూపు ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన కులాలవారు కూడా గొప్పస్థాయికి …
Read More »ఎంపీ సంతోష్ బర్త్ డే…మొక్కతో సెల్ఫీ..!!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. తాను ఒక మొక్కను నాటి మరో ముగ్గురికి మొక్కలు నాటాలని సూచించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి విశేషస్పందన వచ్చింది. సినీ,క్రీడా,రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రులు సైతం గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. ఇప్పటివరకు 4.5 కోట్లకు పైగా …
Read More »కంపెనీకి సీఏఫ్ వో లు గుండెలాంటివారు..మంత్రి హరీశ్ రావు
ఆర్థిక క్రమశిక్షణతోనే రాష్ట్రమయినా, ఓ కంపెనీ అయినా అభివృద్ధి సాధిస్తుందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు చెప్పారు. దుబారాను తగ్గించడం ఆదాయంతో సృష్టించడంతో సమానమని చెప్పారు. ఇవాళ ఆయన ఐటీసీ కాకతీయ హోటల్ లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన సీఎఫ్ వో కాంక్లెవ్ -2019 కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీలకు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ( సీఎఫ్ వో) పాత్ర కీలకమని …
Read More »బ్రేకింగ్.. దిశ కేసులో కీలక మలుపు..!!
షాద్నగర్ సమీపంలో జరిగిన దిశ హత్యాచారం కేసు యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులపై సత్వరమే విచారణ జరిపి..వెంటనే ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను వేగవంతంగా కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. ఈ క్రమంలోనే ఇవాళ జస్టిస్ ఫర్ దిశ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు …
Read More »