Home / rameshbabu (page 479)

rameshbabu

మీ జుట్టు తెల్లబడుతుందా..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన జుట్టు నెరిసిపోవడమనేది ఇప్పుడు యువతతో పాటు పిల్లలలోనూ కనిపిస్తోంది. దీనికిగల కారణాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 50 ఏళ్లు దాటిన తర్వాత జుట్టు నెరిసిపోవడం అనేది ఒకప్పుడు కనిపించేది. ఇది అనుభవానికి సంకేతం అని అనేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇప్పుడు యువతలోనే కాదు పిల్లల్లో కూడా జుట్టు నెరిసిపోతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. దీనికిగల కారణాలు …

Read More »

పంజాబ్ సీఎం కాంగ్రెస్ అభ్యర్థి అతడేనా..?

పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్‌కు కాంగ్రెస్  త్వరలో తెర దించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూలలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6న ప్రకటిస్తారని సమాచారం. పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఈ నెల 20న జరుగుతాయి. ఆదివారంనాడు (ఈ నెల 6న) …

Read More »

Lovers Day నాడే కాంగ్రెస్ కు రాజీనామా చేస్తా-ఎమ్మెల్సీ

కాంగ్రెస్ పార్టీకి ప్రేమికుల రోజునే రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ ఇబ్రహీం ప్రకటించారు. బుధవారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాని, అందుకు ప్రేమికుల రోజును ఖరారు చేసుకున్నట్లు వెల్లడించారు. రాజీనామా చేశాక ఏ పార్టీపై ప్రేమ పుట్టుకొస్తుందో చూద్దామని దాటవేశారు. 14 తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తానన్నారు. కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. తన ముందు జేడీఎస్‌, టీఎంసీ, సమాజవాది పార్టీలు ఉన్నాయన్నారు. …

Read More »

సీఎం కేసీఆర్ పై రాజాసింగ్ ఫైర్

దేశంలో ఉన్న దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనం అయిపోతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ శపించారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. సీఎం కుర్చీలో కూర్చోపెట్టిన దళితులే కేసీఆర్‌ను కిందకు దించుతారని హెచ్చరించారు. బండి సంజయ్ దెబ్బకు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారన్నారు. ప్రగతి భవన్ నుంచి ప్రజలు రోడ్డు మీదకు ఈడ్చుతారని కేసీఆర్‌కు అర్థమైందని అన్నారు. తిట్లు తిట్టడం ఎలా అనే పుస్తకాలను మాత్రమే …

Read More »

కార్యకర్తలకు అందుబాటులో ఉంటా జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తా

నిత్యం కార్య కర్తలకు అందుబాటులో ఉంటూ మెదక్ జిల్లాలో టీ ఆర్ ఎస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెరాస జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి లభించిన తరువాత తొలిసారిగా మెదక్ వచ్చిన ఆమెకు జిల్లా సరిహద్దు లోని కాళ్ళ కల్ దగ్గర నుంచి మెదక్ పట్టణం వరకు పార్టీ నాయకులు, …

Read More »

రాష్ర్టాలు అధికారాలు అడిగితే రాజద్రోహమా?

రాజ్యాంగాన్ని మార్చమంటే రాజద్రోహం కేసు పెట్టాలనడం రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాట. అదీ ముఖ్యమంత్రి మీద. ఇది అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కులకు భంగం. ఎంపీలు, మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు రాజ్యాం గం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామని వారుచేసిన ప్రమాణం గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగ మార్పు అనేది రాజ్యాంగపరమైన డిమాండ్‌ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాజద్రోహం కేసులు పెట్టడానికి బ్రిటిష్‌ పాలనలో …

Read More »

కుమ్మేసిన యువభారతం

 వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత్ అదరగొట్టింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో 96 పరుగుల ఘన విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టీమిండియా నిర్ధేశించిన 291 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికిలా పడింది. 41.5 ఓవర్లలో కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో యువ భారత్ 96 పరుగులతో విజయకేతనం ఎగరవేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు శుభారంభం …

Read More »

సింగరేణి సంస్థపై బీజేపీ సర్కారు కుట్రలు

సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రానికి 51ు, కేంద్రానికి49ు వాటా ఉన్నా.. కేంద్రం తన అధికారాలను తప్పుడు రీ తిలో వినియోగిస్తోందని విమర్శించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లో ఉన్నట్లు ఉద్దేశపూర్వకంగా చూపుతూ.. 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More »

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు రానున్నారు. ఐదుగురు న్యాయాధికారులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించనుంది. అలాగే మరో ఏడుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించనున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం న్యాయాధికారులుగా ఉన్న జి. అనుపమా చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్‌ రెడ్డి, డాక్టర్‌ డి.నాగార్జున్‌… అలాగే న్యాయవాదులు కాసోజు …

Read More »

పరస్పర బదిలీల(మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌)కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న పరస్పర బదిలీల(మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం రాత్రి ఉత్తర్వుల(జీఓ నెంబర్‌ 21)ను జారీ చేశారు. పరస్పర బదిలీల కోసం వచ్చే నెల 1 నుంచి 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఆర్థిక శాఖ ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(ఐఎ్‌ఫఎంఐఎస్‌) ద్వారా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat