Home / rameshbabu (page 577)

rameshbabu

నేడు స్కాట్లాండ్‌తో టీమిండియా మ్యాచ్

టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా నేడు స్కాట్లాండ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 07:30 గంటలకు ప్రారంభం కానుంది. పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలతో డీలాపడ్డ టీమిండియా.. అఫ్ఘానిస్థాన్‌పై నెగ్గి టోర్నీలో తొలి విజయం నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్‌ సెమీస్‌ అవకాశాలు సాంకేతికంగా ఇంకా సజీవంగానే ఉన్నాయి. స్కాట్లాండ్‌, నమీబియా మ్యాచ్‌ల్లో భారీ విజయాలపై భారత్‌ కన్నేసింది. నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాలని …

Read More »

విండీస్ పై శ్రీలంక విజయం

టి20 ప్రపంచకప్‌లో తన చివరి మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. అబుధాబిలో జరిగిన మ్యాచ్లో విండీస్ ని 20 పరుగుల తేడాతో శ్రీలంక ఓడించింది.  మొదట టాస్ ఓడి శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో మూడు కోల్సోయి 189 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ ముందు ఉంచింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ అసలంక (68), నిస్సాంక(51), పెరీరా(29), శనక(25) టీమ్‌కు ఒక గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగారు. వెస్టిండీస్‌ బౌలర్లలో రస్సెల్ …

Read More »

దేశంలో కొత్తగా 12,729 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 12,729 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది. ఇందులో 1,48,922 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,59,873 మంది మరణించగా, 3,37,24,959 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, 2020, మార్చి తర్వాత యాక్టివ్‌ కేసుల రేటు కనిష్టానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 0.43 శాతంగా ఉండగా, కరోనా రికవరీ రేటు 98.23 శాతానికి పెరిగాయి. గత …

Read More »

డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్‌మెంట్‌

వెస్టిండీస్​ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్‌కప్​ టోర్నీ ముగిశాక క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. గతరాత్రి  శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో విండీస్ ఓటమి తర్వాత ఆయన ఈ ప్రకటన చేశాడు.18 ఏళ్లుగా వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించానని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని ఆయన అన్నాడు. వెస్టిండీస్ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తున్నానని డ్వేన్‌ బ్రావో అన్నాడు. …

Read More »

మరోసారి హిట్ కాంబోనేషన్ లో శృతి హసన్

ఈ ఏడాది క్రాక్ సినిమా స‌క్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్   డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని . హీరో నంద‌మూరి బాల‌కృష్ణ , గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మాస్ ఎంట‌ర్ టైన‌ర్  రాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్రేజీ కాంబో ప్రాజెక్టుపై ఆస‌క్తిక‌ర వార్తను మేక‌ర్స్ అంద‌రితో పంచుకున్నారు. కోలీవుడ్ భామ శృతిహాస‌న్‌ను హీరోయిన్‌గా ఫైన‌ల్ చేశారు.శృతిహాస‌న్‌కు టీంలోకి స్వాగ‌తం అంటూ అధికారిక ట్విట‌ర్ ఖాతాలో ఓ స్టిల్‌ను విడుద‌ల …

Read More »

లంగావోణి ప‌ల్లెటూరి అమ్మాయిలా జాన్వీక‌పూర్

దేశవ్యాప్తంగా దీపావ‌ళి వేడుక‌లుఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. ప్ర‌జ‌లంతా ఆనందోత్సాహాల‌తో ట‌పాసులు కాలుస్తూ దీపావ‌ళిని జ‌రుపుకుంటున్నారు. సెల‌బ్రిటీలు ట్రెండీ స్టైల్‌ను ప‌క్క‌న పెట్టి సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో పండుగ జ‌రుపుకున్నారు. బాలీవుడ్  బ్యూటీ జాన్వీక‌పూర్ ముంబైలోని నివాసంలో కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి దీపావ‌ళిని జ‌రుపుకుంది. పొట్టి దుస్తుల్లో క‌నిపించే జాన్వీక‌పూర్ ఈ సారి లంగావోణి ప‌ల్లెటూరి అమ్మాయిలా క‌నిపించింది. జాన్వీ సోద‌రి ఖుషీక‌పూర్ కూడా లంగావోణి వేసుకోగా..బోనీక‌పూర్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా వేసుకున్నారు. …

Read More »

సమంత షాకింగ్ డిసెషన్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ ..సమంత కమిటవబోయో కొత్త సినిమాలకు రెమ్యునరేషన్ పెంచేస్తుందా.! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవే వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. నాగ చైతన్యతో విడాకులు ప్రకటించిన తర్వాత తన కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది సమంత. పూర్తిగా నచ్చిన కథకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమె తెలుగులో ‘శాకుంతలం’, తమిళం మల్టీస్టారర్ మూవీ ‘కాతు వాకుల రెండు కాదల్’ …

Read More »

విజయ్ సేతుపతికి అవమానం

 ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ సేతుపతిపై బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. చెన్నై నుంచి విమానం దిగి బాడీగార్డులతో కలసి నడిచి వెళుతున్న ఆయన్ను అకస్మాత్తుగా వెనుక నుంచి ఒక వ్యక్తి ఎగిరి తన్నాడు. అదే సమయంలో మరోవ్యక్తి కూడా దాడికి ప్రయత్నించాడు. తక్షణం వారిని అడ్డుకున్న బాడీగార్డులు అప్రమత్తమై విజయ్‌ను సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ …

Read More »

ఈటల రాజేందర్‌ పై కేసు నమోదు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మంగళవారం రాత్రి తన అనుచరులతో కలిసి కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈటల రాజేందర్‌, ఆయన అనుచరులపై కేసు నమోదు …

Read More »

టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌

టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది. న్యూజీలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి ద్రవిడ్ భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తారు. సులక్షణా నాయక్, ఆర్‌పీ సింగ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. 

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat