Home / shyam (page 49)

shyam

బడ్జెట్‌ కూడా పాచిపోయిన లడ్డూలా కమ్మగా ఉందా పవనూ..!

పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు పెదవిరుస్తున్నాయి. బడ్జెట్‌లో షరామామూలుగానే తెలుగు రాష్ట్రాలపట్ల కేంద్రం నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించింది. దీంతో కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరిమాన్యాలు పట్టినట్లే అని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇక ఏపీ ప్రజలు కూడా కేంద్ర బడ్జెట్ నిరాశ కలిగించింది. కేంద్రం మరోసారి ఏపీకి మొండి చెయ్యి చూపడంపై వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక …

Read More »

పార్లమెంట్‌లో ఘోర అవమానం… తలదించుకున్న టీడీపీ ఎంపీలు..!

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లోనే తొలి రోజునే టీడీపీకి ఘోర పరాభావం ఎదురైంది. పార్లమెంట్‌లో టీడీపీకి కేటాయించిన గది నుంచి ఆ పార్టీని మెడబట్టి గెంటేసినంత పని చేశారు. అయితే టీడీపీకి కేటాయించిన గది నుంచి ఆ పార్టీని గెంటేసి…అదే గదిని వైసీపీకి కేటాయించడం విశేషం..పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో తొలి రోజునే చోటు చేసుకున్న ఈ ఘటనతో టీడీపీ ఎంపీలు కుతకుతలాడిపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…2019 లోక్‌సభ ఎన్నికలలో వైసీపీ …

Read More »

బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం అన్యాయం… ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన..!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు మోదీ సర్కార్ నిరాశే మిగిలించింది. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో మొండి చెయ్యి చూపడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరిగిరి మాన్యాలు పట్టినట్లే అని మండిపడ్డారు. కాగా ఏపీకి కూడా బడ్జెట్‌లో కేంద్రం మొండి చెయ్యి చూపడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఇతర వైసీపీ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. …

Read More »

ఇవి “కమ్మ”టి పలుకులు..రోత రాతలు.. వాహ్..బాబు భక్తా..మీకు మీరే సాటి..!

ఈ రాష్ట్రంలో కులగజ్జి ఉందంటే…అది నీకే..నీకున్న కులపిచ్చి ఎవరికి ఉండదని నటుడు మోహన్‌బాబు ఏ క్షణాన తన ముఖమ్మీదే చెప్పాడో కానీ…ఏబీఎన్ రాధాకృష్ణ తనలోని కులగజ్జిని వారం వారం తన చెత్తపలుకులో బయటపెట్టుకుంటూనే ఉంటాడు..వారం వారం కొత్తపలుకు పేరుతో రాధాకృష్ణ రాస్తున్న రాత రోతలు చూస్తుంటే..జర్నలిజం మీదే అసహ్యం పుడుతుంది..కొత్త పలుకు కాదు…కమ్మ పలుకు అని టైటిల్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది… రాధాకృష్ణ పెన్నులోని ఉండేది సిరా కాదు..విషం.. వారం …

Read More »

జేసీ దివాకర్ రెడ్డి బినామీ బాగోతం బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే..!

వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి .జగన్ సర్కార్ వరుస షాక్‌లు ఇస్తోంది. గతంలో నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న జేసీ ట్రావెల్స్ బస్సులను ఆర్టీయే అధికారులు సీజ్ చేయగా..తాజాగా ‘త్రిశూల్ సిమెంట్’ కంపెనీ లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు… లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై …

Read More »

బ్రేకింగ్.. ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. ఇక వరుస నోటిఫికేషన్లు..ఏఏ ఉద్యోగాలంటే..!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లక్షన్నర గ్రామ సచివాలయ, వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్ సర్కార్ తాజాగా ఏపీపీఎస్సీ కింద ఖాళీగా ఉన్న 63 వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో చెప్పినట్లు ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన సీఎం జగన్ ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో …

Read More »

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ విచారణ మొదలు.. బాబు బ్యాచ్ గుండెల్లో రైళ్లు..!

గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని బినామీల పేరుతో 4 వేల ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు రాజధాని భూముల విషయంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపాస్తామని సీఎం జగన్ స్వయంగా …

Read More »

మరోసారి తెరపైకి పరిటాల రవి హత్యకేసు…జేసీ దివాకర్ రెడ్డి పాత్రపై సంచలన ఆరోపణలు..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో జరిగిన పరిటాల రవి హత్య, ఆ తర్వాత టీడీపీ శ్రేణులు జరిపిన విధ్వంసకాండను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మద్దెలచెరువు సూరి కూడా హైదరాబాద్‌లో తన అనుచరుడు భానుప్రకాష్ చేతిలో హత్యకు గురయ్యాడు. ఇక పరిటాల రవిని తుపాకీతో కాల్చి చంపిన మొద్దు శ్రీను ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ..మా బావ సూరి కళ్లలో ఆనందం కోసం ఈ హత్య చేశానంటూ …

Read More »

ఇక మీ పనైపోయిందని అర్థమైందా జేసీ… సీఎం జగన్‌పై నోరుపారేసుకుంటున్నావు..!

వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటికి అడ్డూ అదుపూ ఉండదు.. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లా రాజకీయాలను జేసీ బ్రదర్స్ శాసించారు. జిల్లాలో భూకబ్జాలు, బస్సుల వ్యాపారం, ఫ్యాక్టరీల దగ్గర కమీషన్లు, ఆఖరకు చికెన్ షాపుల దగ్గర జే ట్యాక్స్‌లు..ఇలా జిల్లాలో జేసీ బ్రదర్స్ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. అయితే వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత …

Read More »

లోకేషూ.. మతి ఉండే మాట్లాడుతున్నావా.. ఆ చెత్త ట్వీట్లేంటీ..నువ్వు మారవా…!

దొంగే దొంగా దొంగా అరిచినట్లు..తాము చేసే తప్పులన్నీ చేసేస్తూ..ఎదుటోళ్ల మీద నెట్టేసి బురదడజల్లడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా…గతంలో ఎన్టీయే గవర్నమెంట్‌లో ఉంటూ..తమ పార్టీ ఎంపీలను కేంద్రమంత్రులుగా చేసుకుని కూడా..అదిగో కేసీఆర్, మోదీ, జగన్‌లు ఒకటై టీడీపీపై కుట్ర చేస్తున్నారంటూ బురద జల్లారు..ఏమైంది ఏపీ ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు..అయినా తండ్రీ కొడుకులు ఏం మారలేదు..ఇప్పుడు లోకేష్ కూడా తన బాబును మించిపోయి జగన్‌‌పై బురద జల్లడం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat