Home / shyam (page 87)

shyam

బాబుగారి పరువు అడ్డంగా తీసిన ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిపోయిందని, సింగపూర్‌కు వెళ్లి సరి చేయించుకోవాలని..ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 26న, ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్ పోలవరం ప్రాజెక్టు విషయంపై స్పందిస్తూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్‌కు తమ ప్రభుత్వం వెళ్లిందని, తద్వారా ఏకంగా రూ. 830 కోట్ల ప్రజాధనం ఆదా అయిందని మంత్రి తెలిపారు. ఈనెల …

Read More »

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు..లోకేష్, అచ్చెన్నాయుడులకు ప్రివిలేజ్ నోటీసులు..!

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్, ఎమ్మెల్యే అచ్చెంనాయుడు, మరో టీడీపీ నేత కూన రవికుమార్‌లకు సభా హక్కుల ఉల్లంఘన కింద..అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వ సాయం అందజేస్తున్న సమయంలో స్పీకర్ తమ్మినేని అగ్రిగోల్డ్ ఆస్తులను, హాయ్‌ల్యాండ్‌ను లోకేష్‌ కొట్టేయాలని ప్రయత్నించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. …

Read More »

ఢిల్లీలో సుజనా చౌదరి ఇంట్లో జేసీ దివాకర్ రెడ్డి… నడ్డాతో భేటీ..అసలేం జరుగుతోంది..?

ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసింది. ముందుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని పూర్తిగా బలహీనపర్చేందుకు బీజేపీ పెద్దలు సిద్దమయ్యారు. త్వరలో ఏపీలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి కీలక నేతలను చేర్చుకునేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం …

Read More »

ట్విట్టర్‌లో లోకేష్ వీర కామెడీ..ఆడేసుకున్న నెట్‌జన్లు..!

ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తానన్న చంద్రబాబుకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో ఏమి చేయని చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తారట.. వచ్చి ఏం చూస్తారు.. స్మశానం.. చూసి ఏడవడానికా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే స్మశానం అంటే ఏం లేదిక్కడ అనే తప్ప..వేరే పెడార్థం తీయద్దని బొత్స పేర్కొన్నారు. తాజాగా అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై చినబాబు లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఇన్నాళ్ళూ బొత్సాగారి …

Read More »

జనసేనానిపై అదిరిపోయే సెటైర్లు వేసిన వైసీపీ మంత్రి..!

చంద్రముఖి సిన్మాలో జ్యోతికను చూపిస్తూ.. చూడు చంద్రముఖిలా మారిన గంగను అని.. రజనీకాంత్ ప్రభుతో అంటాడు..సేమ్‌ టు సేమ్ చూడు..చంద్రబాబులా మారిన పవన్‌ కల్యాణ్‌‌ను అని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బొత్స జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు. రాను రాను పవన్, చంద్రబాబుకు కోరస్‌గా మారారని తీవ్ర విమర్శలు చేశారు. ఎంతసేపు బాబు పాటకు కోరస్ ఇవ్వడమే …

Read More »

సంచలనం..సుప్రీం కోర్టులో మరోసారి ఓటుకు నోటు కేసుపై మరో పిటీషన్..!

2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రూ. 50 లక్షలతో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌‌ను కొనుగోలు చేయబోయి నాడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఇదే కేసులో స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ కాల్ సంచలనంగా మారింది. మావాళ్లు బ్రీఫ్డ్‌మీ..డోంట్ బాదర్..వియ్ విల్ వర్క్ టుగెదర్ అంటూ ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు ఈ కేసులో బుక్కైపోయాడు. ఫోన్ కాల్‌లో వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ …

Read More »

ఇందుకే కదా సీఎం జగన్‌ పేదల గుండెల్లో దేవుడిగా నిలిచాడు..!

సీఎం జగన్ మనసున్న మారాజు అని మరోసారి రుజువైంది. ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా ఆపదలో ఎవరైనా ఉంటే వారికి వెంటనే సాయం చేసి ఆదుకునే మంచి మనసు జగన్‌ది. పాదయాత్రలో ఎంతో మంది అభాగ్యుల ప్రాణాలను నిలబెట్టారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన వద్దకు సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో బయోడైవర్సరిటీ ఫ్లైఓవర్ పై నుంచి కారు కిందపడిన దుర్ఘటనలో …

Read More »

బ్రేకింగ్..ఆర్టీసి కార్మికుల సమ్మె విరమణపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ..!

52 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను ముగిస్తున్నట్లు, రేపటి నుంచి కార్మికులు విధుల్లో చేరాల్సిందగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ ప్రకటనపై ఎండీ సునీల్ శర్మ స్పందించారు. రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు సునీల్ శర్మ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే, మరోవైపు …

Read More »

మహాద్భుతంగా సంసిద్ధమవుతున్న యాదాద్రి పంచ నారసింహ క్షేత్రం..!

యాదాద్రి పంచనారసింహక్షేత్రం మహాద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ప్రధానాలయ ముఖమండపంలో కీలక పనులు ముగింపుదశకు చేరుకున్నాయి. గర్భాలయ ప్రధాన ద్వారం, ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం, బలిపీఠంతోపాటు ఇప్పటికే పూర్తయిన సప్తగోపురాలపై ఏర్పాటుచేసిన 58 కలశాలకు పసిడి సొబగులను తీర్చిదిద్దే పనులు ప్రారంభమయ్యాయి. ముందుగా వీటిపై రాగి పలకలను అమర్చే పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అనంతరం వీటికి బంగారు తాపడంచేస్తారు. గర్భగుడికి ఏర్పాటుచేసిన ప్రధాన ద్వారానికి కూడా రాగిపలకలపై బంగారు తాపడంచేసే పనులు …

Read More »

కడపలో సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలపై మండిపడిన వైసీపీ..!

వైయస్ జగన్‌మోహన్ రెడ్డి లాంటి సీఎంలను ఎంతో మందిని చూశానని, నేను ఎవ్వరికి భయపడేది లేదు, నన్నేం చేయలేరు తమ్ముళ్లు..అంటూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నిప్పు నాయుడు అదేనండి టీడీపీ అధినేత చంద్రబాబు గారు బీరాలు పలికారు. ఇవాళ కడప జిల్లా టీడీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, టీడీపీని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat