Home / siva (page 361)

siva

ఈ రోజు కర్నూల్ జిల్లా చెన్నంపల్లి కోటలో బయటపడినవి ఇవే…!

కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో జరుగుతున్న తవ్వకాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు చెన్నంపల్లి కోటలో ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. గత రెండు నెలలుగా కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వం ఆధ్వరంలో తవ్వకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 13న కోటలో ప్రారంభమైన తవ్వకాలు 36 రోజుల పాటు నిర్విరామంగా …

Read More »

ఎయిర్‌టెల్ రూ.9 రీఛార్జ్‌ అన్‌లిమిటెడ్ కాల్స్..!

భారత టెలికాం సంస్థల మద్య పోటీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి రోజుకో కొత్త ఆఫర్‌తో ముందుకొస్తున్నాయి. తాజాగా జియోకు పోటీగా భారతీ ఎయిర్‌టెల్ రూ.9 రీఛార్జ్‌ ఆఫర్ కేవలం ఒక్కరోజు వాలిడిటీతో వచ్చేసింది. రూ.9 రిఛార్జ్‌పై అన్‌లిమిటెడ్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, రోమింగ్)తో పాటు 100ఎంబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌ల‌ను ప్రిపెయిడ్‌ వినియోగదారులు వాడుకోవచ్చు. గరిష్ఠంగా రోజుకు 250 నిమిషాల కాల్స్ మాత్రమే వినియోగించుకునే వీలుంది. రిలయన్స్ …

Read More »

డిప్యూటీ సీఎం కేఈ కృష్టమూర్తి కొడుకుని వేంటనే అరెస్ట్…డోన్ కోర్టు..!

ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్టమూర్తి ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. పత్తికొండ మాజీ వైసీపీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కుమారుడికి కోర్టు షాక్ ఇచ్చింది. కేఈ శ్యామ్‌బాబుకు డోన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. శ్యామ్‌బాబు సహా ఆస్పరి జెడ్పీటీసీ బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్సై నాగ ప్రసాద్‌లపై కోర్టు వారెంట్ జారీ అయ్యింది. వారిని హత్య కేసులో నిందితులుగా చేర్చి… అరెస్ట్ చేయాలని ఆదేశించింది. …

Read More »

వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్ర్భాంతి..!

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో విషాదం చోటుచేసుకుంది. సెఫ్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తూ అస్వస్థతకు గురైన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కాగా శుక్రవారం ఉదయం వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీహెచ్‌పీఎల్)కు చెందిన సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు మొత్తం ఎనిమిది మంది వచ్చారు. ట్యాంక్‌ నుంచి ఒక్కసారిగా విష వాయువు వెలువడటంతో వీరంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే …

Read More »

జ‌గ‌న్ సీరియ‌స్‌.. ప‌వ‌న్‌కు చెక్.. చంద్ర‌బాబుకు షాక్.. వైసీపీలోకి టాలీవుడ్ సాలిడ్ రైట‌ర్‌..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్ట్ టైమ్ పాలిటిక్స్‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారా.. అంటే రాజకీయ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ప‌వ‌న్ చేస్తున్న రాజ‌కీయాలు క‌రెక్ట్‌గా గ‌మ‌నిస్తే.. ఆయ‌న జ‌గ‌న్ టార్గెట్ చేసుకొని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏదైనా ఇబ్బందుల్లో. చిక్కుకున్న‌ప్పుడు అంటే క‌రెక్ట్‌గా చెప్పాలంటే బాబు బ్యాచ్ అడ్డంగా బుక్ అయిన‌ప్పుడు ఆ మ్యాట‌ర్‌ని డైవ‌ర్ట్ చేయ‌డం కోసం ప‌వ‌న్ బ‌య‌ట‌కు …

Read More »

చంద్ర‌బాబును ట్యాగ్ చేస్తూ.. జ‌గ‌న్ సెన్షేష‌న్ ట్వీట్‌.. వేల‌ల్లో షేర్లు.. ల‌క్ష‌ల్లో లైక్‌లు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినతే జగన్ మోహ‌న్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. 89వ రోజున ఆయన ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ఆరుస్థానాల్లో విజయం సాధించింది. ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా, మిగతా అన్నింటిలోనూ జగన్ యాత్ర ఉండేలా వైసీపీ వర్గాలు రూట్ ప్లాన్ ను రూపొందించినట్టు సమాచారం. ఇక అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. …

Read More »

రాంగోపాల్‌ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్దం

ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్‌ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు సమాచారం. సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు సమచారం. ఓ టీవీ చానెళ్లు జరిపిన చర్చా వేదికలో తనను రాంగోపాల్‌ వర్మ అవమానించారంటూ దేవి ఫిర్యాదు చేశారు. మహిళలను అభ్యంతరకరంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి వర్మ స్పందిస్తూ… దేవి …

Read More »

జ‌గ‌న్ మాస్ ఛాలెంజ్‌.. 5 కోట్ల మందికి ఎక్కేసిందా.. చంద్రబాబుకు ఇక చావో రేవో..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు.. వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరారు. ఏపీ ప్ర‌త్యేక‌ హోదా కోసం చిత్త‌శుద్ధితో పోరాడుతున్న వైసీపీతో కలిసి నడిచేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. గురువారం 88వ రోజు పాద‌యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణుమాలలో జగన్ మహిళా సమ్మేళనంలో మాట్లాడారు. దీంతో జ‌గన్ మాట‌లు ఇప్పుడు రాజకీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ …

Read More »

వైఎస్‌ జగన్‌ తో దిగిన సెల్ఫీని గుండెల్లో

ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం కొత్తపేట వద్ద జిల్లాలో పాదయాత్ర మొదలైంది. ఈ సందర్భంగా పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అయితే గురువారం వైఎస్‌ జగన్‌ …

Read More »

ఆనాడే..ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఎన్‌కౌంటర్ చేయాల్సింది..వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు పాలనలో మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయిందని, ఇంత దుర్మార్గమైన పాలనను తాను ఎక్కడా చూడలేదని వైసీపీ అధినేత..ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్ర 88వ రోజు సందర్భంగా గురువారం నెల్లూరు జిల్లాలోని రేణమాలలో ఏర్పాటు చేసిన మహిళల ముఖాముఖి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏపీ రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని, మహిళలకు రక్షణ లేకుండా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat