Home / 18+ (page 128)

18+

మూడో రోజు విచారణకు రవిప్రకాష్..అరెస్ట్ అయ్యే అవకాశం !

టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాశ్‌ మొన్న సైబరాబాద్‌ సిసిఎస్‌ పోలీసుల ఎదుట హాజరయిన విషయం తెలిసిందే. ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్‌ రాకపోవడంతో రవి ప్రకాశ్‌ సిసిఎస్‌ పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరయ్యాడు. రవి ప్రకాశ్‌ దాఖలుచేసిన ముందస్తు బెయిల్‌ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.టీవీ9 లోగోను మోజో టీవీకి విక్రయించినట్టుగా కూడ రవిప్రకాష్ తప్పుడు పత్రాలను సృస్టించారని యాజమాన్యం ఆయనపై కేసు పెట్టింది. ఈ విషయంలో రవిప్రకాష్ ఇల్లుతో పాటు …

Read More »

సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు..ఏపీ సీఎం జగన్

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన నెటిజన్లకు అందరికి నా ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.”నేను రాష్ట్ర భాద్యతలను స్వీకరించడానికి సహకరించిన సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.అలాగే వైసీపీ కోసం మరియు పచ్చ మీడియాకు వ్యతిరేకంగా మీరు చేసిన …

Read More »

బహరేన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాలు.

బహరేన్ లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ అధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాలతో ఆవతరణ వేడుకలు జరుపుకున్నారు.   ఈ సంధర్భంగా ఎన్నారై టీఆర్ఎస్  సెల్ …

Read More »

జగన్ పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతుంది అనేదానికి చిన్న ఉదాహరణ ఇది..విజయసాయి రెడ్డి

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.గెలిచిన అనంతరం వైసీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆరు నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానాని చెప్పారు.దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానన్న మన యువ సీఎం 6రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు.ఈ మేరకు టెండర్లలో …

Read More »

ఆ నాలుగుశాఖలపై సీఎం దృష్టి.. మిగిలినవి మంత్రులకు ఇస్తానంటున్న జగన్

నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమీక్షలు, ప్రక్షాళనలతో ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి అన్ని శాఖలవారిగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్‌ ఇవాళ కీలకమైన వ్యవసాయ శాఖపై రివ్యూ చేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ స్థితిగతులపై అధికారులతో జగన్ సమీక్షిస్తారు.. ఎన్నికల ప్రచారంలో రైతులకు ఎక్కువ హామీలిచ్చారు జగన్‌. పంట ధరలకు గిట్టుబాటు, 3వేలకోట్లతో ధరల స్థీరికరణనిధి ఏర్పాటు, రైతులకు ఉచితంగా బోర్లు, 12,500 …

Read More »

అల్లరి నరేష్ కు బంపర్ ఆఫర్..దీనికి కారణం ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఇది ఒక మంచి సోషల్ మెసేజ్ కావడంతో ప్రేక్షకుల మందిలో నాటుకుపోయింది.అయితే ఈ చిత్రం ఇంత అవ్వడానికి ప్రధాన కారణం ఎవరు అంటే అది హీరో నరేష్ అనే చెప్పాలి..ఎందుకంటే ఈ చిత్రంలో కీలక పాత్ర ఆయనదే అని చెప్పాలి.అయితే ఇక అసల విషయానికి వస్తే మాస్ మహారాజు రవితేజ …

Read More »

హిట్ మాన్ దెబ్బకు సఫారీలు హాట్రిక్..ఎందులోనో తెలుసా!

ప్రపంచకప్ లో భాగంగా నిన్న బుధవారం భారత్,సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది.ఎంతో ఉత్కంతభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు విజయం భారత్ నే వరించింది.ముందుగా టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాట్టింగ్ తీసుకుంది.ఇందులో ఇంకొక విచిత్రం ఏమిటంటే ఆడిన మూడు మ్యాచ్లలో సఫారీలు టాస్ గెలిచారు గాని విజయం సాధించలేదు.ముందు రెండు మ్యాచ్ లలో చేసింగ్ చేయలేకపోయారు,ఈ మ్యాచ్ లో భారీ టార్గెట్ ఇవ్వలేకపోయారు.అయినప్పటికీ నిర్ణిత 50ఓవర్స్ లో 227పరుగులు …

Read More »

కేశినేని ప్ర‌శ్న‌ల‌కు బాబు వద్ద జవాబు లేదు…కొత్త సమస్య!

తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌లో ఏనాడు లేనంత ఘోర ప‌రాజయానికి గురై అవ‌మాన భారంతో ఉన్న పార్టీ అద్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకు అంత‌ర్గ‌తంగా పార్టీలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు మ‌రింత త‌లనొప్పిగా మారాయి. ఇటీవల జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పక్ష నేతగా‌, రామ్మోహన్‌ నాయుడును లోక్‌సభాపక్ష నేతగా నియమిస్తూ, కేశినేని నానికి పార్లమెంటరీ విప్ పదవి క‌ట్ట‌బెడుతూ చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, కేశినేని నానికి పార్లమెంటరీ …

Read More »

ప్రత్యేక హోదా కోసం, నిధుల కోసం నీతి ఆయోగ్ లో సీఎం చర్చ.. వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన తిరుపతికి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఆరోజున తిరుపతికి వస్తుండటంతో ప్రధానికి స్వాగతం పలకడంతో పాటు సీఎం ఆయనతే భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విభజనహామీలు అమలు చేయాలని ప్రధానిని జగన్‌ను కోరనున్నారు. అలాగే ఈ కార్యక్రమం అనంతరం సీఎం ఈనెల 15వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోని నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొని ప్రత్యేకహోదాతో పాటు …

Read More »

టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి..!

వైవీ సుబ్బారెడ్డి..2014ఎన్నికల్లో ఒంగోలు నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాదించారు.2019ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు.టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులు కోసం వైవీని పక్కన పెట్టడం జరిగింది.అయినప్పటికీ ఆయన దిగులు చెందలేదు తన త్యాగానికి ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి.ప్రస్తుతం ఇప్పుడు అందరు జగన్ గెలుపు కోసం తన సీట్ త్యాగం చేసిన బాబాయ్ కి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారని చర్చించుకుంటున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల టీటీడీ పాలక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat