ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 91వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైసీపీ అధికార ప్రతినిధి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోనూకవరం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అత్తింటివారి పాలెం, బడేవారి పాలెం చేరుకుని అక్కడ వైఎస్ జగన్ పార్టీ జెండా …
Read More »ఏపీలో ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు…..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం నేడు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు,కేసీఆర్ అభిమానులు రక్తదానాలు,అన్నదానాలు లాంటి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణంలో ఖాదర్ అనే వ్యక్తీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన …
Read More »మెగా ఫ్యామిలీలో.. చిరంజీవి తప్ప పనికొచ్చే వారే లేరా..?
వైసీపీ ఎమ్మెల్యే రోజా వారసత్వ రాజకీయాల పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన రోజా.. చిరంజీవి ఒక్కడే ఎంతో కష్టపడి వస్తే… ఫలాలు మాత్రం చాలా ఈజీగా మెగా వారసులు అనుభవిస్తున్నారని రోజా అన్నారు. ఆ రోజుల్లో హేమా హేమీ నటులతో పోటీపడి నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి చిరంజీవి చాలా కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. అయితే ఆయన తమ్ముళ్లు, …
Read More »”దారుణంగా ఓటుకు నోటు బాబు పరిస్థితి”..! మరీ ఇంతలానా..!!
2014 ఎన్నికల్లో అనుభవం ఉన్న నాయకుడినంటూ బూటకపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజటను నట్టేట ముంచిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. అయితే, రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రజలు మరిన్ని కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు. అయితే, చంద్రబాబు అధికారం చేపట్టాక తాను మేనిఫెస్టోలో పెట్టిన హామీలను …
Read More »పవన్ను ఎవరూ పట్టించుకోవడం లేదంటున్న ఫ్యాన్స్
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తే…కొందరు ఆయన ఫ్యాన్స్ కాబోయే సీఎం అంటారు. మరికొందరు 2014 ఎన్నికల సమయంలో ఎంట్రీ ఇచ్చిన జనసేనాని ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చారని వారి గెలుపునకు తమ నాయకుడే కారణమని చెప్తుంటారు. అసలు తమ నాయకుడు ఒక పిలుపు ఇస్తే…సీన్ పూర్తిగా చేంజ్ అయిపోతుందని ధీమా వ్యక్తం చేస్తుంటారు. కానీ వాస్తవంగా అలాంటి పరిస్థితి లేదని రాజకీయవర్గాల్లో …
Read More »ఏపీలో మధ్యాహ్న భోజనం వండేది విద్యార్థులేనా ..!
పాఠశాలలలో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కలిపించే ప్రభుత్వ విధానామే మధ్యాహ్న భోజన పథకము…పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. బాలబాలికల్ని ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరేవారి సంఖ్యను, హాజరు అయ్యేవారి సంఖ్యను పెంచడం, పిల్లల్లో సామాజిక సమ భావన పెంపొందించడం, …
Read More »మరోసారి బయటపడ్డ మోగా బ్రదర్స్ మనస్పర్ధలు..!!
వరుణ్ తేజ్, రాశీఖన్నాజంటగా నటించిన తొలి ప్రేమ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతూ.. మంచి వసూళ్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తొలిప్రేమ చిత్ర బృందాన్ని అభినందించారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, రాశీఖన్నాల నటన చాలా బాగుందని, వరుణ్తేజ్ నాగబాబుకు మంచి గిఫ్ట్ ఇచ్చాడని ప్రశంసించాడు. see also : జూనియర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్ …
Read More »వరుసగా మూడు ట్వీట్లతో పవన్ కళ్యాణ్ పై..జనసేన పార్టీ పై విరుచుకుపడ్డ.. వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, ఆయన రాజకీయ పార్టీ గురించి కామెంట్ చేయడం చాలా తగ్గించేశాడు ..ట్విట్టర్ అనే ఆయుధంతో రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. వ్యక్తి ఎవరైనా.. మేటర్ ఏదైనా కానీ తనకు ఇష్టమొచ్చినట్టు కామెంట్లు విసిరేస్తుంటాడు. అయితే అందరిసంగతేమో కానీ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ …
Read More »”పవన్ కల్యాణ్ న్యూ టర్న్”.. షాక్లో ఫ్యాన్స్..!!
సినీ నటుడు, జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ షాకింగ్ డెషీసన్ తీసుకున్నారా..? ఇకపై రాజకీయాలు వదిలేసి తన అన్న మెగాస్టార్ చిరంజీవిలానే సినిమాలపై దృష్టి పెట్టనున్నారా..? అందుకే తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జేఎఫ్సీకి దూరంగా ఉన్నారా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. see also : చిక్కడు – దొరకడు.. వర్మ ఈసారైనా బుక్ అవుతాడా..? అయితే, అటు రాజకీయాలు, ఇటు సినిమాలు ఇలా …
Read More »జగన్ మొండి రాజకీయాల పై… విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర జిల్లాలు జిల్లాలు మారుతున్నా.. జనాల్లో ఊపుమాత్రం తగ్గడంలేదు. తాజాగా నెల్లూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన జగన్ ఘనస్వాగతం లభించింది. ఒకవైపు జగన్ పాదయాత్ర.. మరోవైపు రాష్ట్రంలో ఏపీ స్పెషల్ స్టేటస్తో ఆంధ్రా రాజకీయాలు హాట్ హాట్గా మారాయి. అయితే ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో జగన్కు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. వైసీపీ …
Read More »