Home / CRIME (page 10)

CRIME

నాన్న ఇలా గట్టిగా నొక్కిండు తాత.. అమ్మ లేవలేదు.. నాకు బువ్వ పెట్టలే!

మూర్ఛతో కూతురు చనిపోయిందని భావించిన ఆ తల్లిదండ్రులకు రెండున్నరేళ్ల మనవరాలు చెప్పిన మాటలు విని కుప్పకూలిపోయారు. తాత.. అమ్మ గొంతును నాన్న ఇలా నొక్కాడు.. అని రెండు చేతులను తన మెడ దగ్గర పెట్టి చెప్పింది ఆ చిన్నారి. అమ్మ ఎలా చనిపోయింది.. నాన్న ఏం చేశాడో ఆ చిన్నారి వచ్చిరాని మాటలు, సైగలతో వివరించడంతో తాత గుండె ఆగినంతపనైంది. ఒడిశాలోని ఉమ్మర్‌కోట్ సమితి సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్‌ …

Read More »

గ్యాంగ్‌ రేప్‌.. బట్టల్లేకుండా ఇంటికెళ్లిన బాధితురాలు

యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక పట్ల కామాంధులు పశువుల్లా ప్రవర్తించారు. 15 ఏళ్ల బాలికను ఐదుగురు వివస్త్రను చేసి రేప్‌ చేశారు. మొరాదాబాద్‌లో సెప్టెంబర్‌ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పక్క గ్రామంలో సంతకు వెళ్లిన బాలికను కామాంధులు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పక్కనే పొలాల్లో ఉన్న కొంతమంది బాధితురాలి కేకలు విని అటువైపు వెళ్లడంతో నిందితులు పారిపోయారు. వివస్త్రగా ఉన్న …

Read More »

డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణలు

 అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణల కింద జీన్ క్యారోల్ అనే రచయిత కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 1995లో ట్రంప్ తనను అత్యాచారం చేశారని ఆమె ఇదివరకే ఆరోపించారు. ఘటన జరిగి ఎన్నాళ్లైనా బాధితులు కేసు నమోదు చేయొచ్చని ఇటీవల న్యూయార్క్ చట్టాల్లో సడలింపులు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ట్రంప్ పై పరువునష్టం దావా వేశారు క్యారోల్.

Read More »

సగం గడ్డం.. తీసింది ఇద్దరి ప్రాణం

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ సమీపంలోని భోది గ్రామంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. సెలూన్ షాపులో జరిగిన ఓ చిన్న గొడవకు రెండు హత్యలు జరిగాయి. భోది గ్రామంలోని అనిల్ మారుతి శిందే సెలూన్‌కు 22 ఏళ్ల వెంకట్ సురేశ్ దేవ్‌కర్ గడ్డం గీయించుకోవడానికి వచ్చాడు. సగం షేవింగ్ పూర్తి అవ్వగా అనిల్ డబ్బులు అడిగాడు. షేవింగ్ పూర్తి అయితే ఇస్తానని వెంకట్ సురేశ్ చెప్పినప్పటికీ అనిల్ ఇవ్వాల్సిందే …

Read More »

భారీ వర్షాలు.. పైకప్పు పడి ముగ్గురు.. గోడ కూలి 9 మంది దుర్మరణం

ఉత్తర ప్రదేశ్‌లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. లఖ్‌నవూలోని దిల్‌కుశా ప్రాంతంలో ఓ సైనిక భవనం ప్రహరీ గోడ కూలి ఏకంగా 9 మంది మృతి చెందారు. ప్రహరీ గోడకు ఆనుకొని కూలీలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఈ భారీ వర్షాలకు గోడ కూలిపోవడంతో 9 మంది అక్కడికక్కడే మరణించగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఘటనాస్థలానికి …

Read More »

ఆలి మీద కోపం ఆడబిడ్డలపై చూపిస్తూ శాడిజం..!

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి భార్యపై కోపంతో శాడిస్ట్‌గా మారాడు. కన్న బిడ్డలని చూడకుండా ఆడపిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా కొడుకుతో వీడియోలు తీయించి భార్యకు పంపి రాక్షసానందం పొందుతున్నాడు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదు, నిర్మల దంపతులు. వీరికి 11, 9 ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు. తాగుడుకు బానిసైన దావీదు నిత్యం భార్యతో గొడవపడే వాడు. పనికి వెళ్లేవాడు …

Read More »

భార్య కూతుర్ని బట్టలిప్పి నడివీధిలో చావగొట్టిన టీచర్..!

భార్యను బట్టలు ఊడదీసి చితక్కొట్టడమే కాకుండా.. అడ్డొచ్చిన తన కూతుర్ని వదలకుండా చావగొట్టాడు ఓ టీచర్. అంతటితో వదిలేయకుండా నగ్నంగా వారిని వీధిలో కూర్చొబెట్టిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో చోటుచేసుకుంది. జోధ్‌పుర్ జిల్లా ఫలోదీ పట్టణంలో కైలాశ్ సుథార్ అనే ఓ వ్యక్తి ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య మెంటల్ కండీషన్ సరిగా లేదు. దీంతో కైలాశ్ తరచూ గొడవ చేస్తూ ఏదో కారణంతో భార్యను కొడుతూ …

Read More »

పెళ్లి చేశారని పగ.. ప్రెగ్నెంట్‌ను కొడవలితో నరికి చంపిన వ్యక్తి..!

భర్త అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని పెళ్లి అయిన కొన్ని రోజులకే అతడ్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది భార్య. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కక్ష పెంచుకున్న భర్త తమకు పెళ్లి చేసిన వ్యక్తిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కొడవలి తీసుకొని అతని ఇంటికి వెళ్లాడు. సమయానికి ఆయన లేకపోవడంతో నిండు గర్భిణి అయిన ఆ వ్యక్తి భార్యను చంపేశాడు. కిరాతకమైన ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో …

Read More »

సెక్స్ కావాలంటూ 87 ఏళ్ల వృద్ధురాలిని వేధిస్తోన్న భర్త!

87 ఏళ్ల వృద్ధురాలిని 89 ఏళ్ల భర్త సెక్స్‌ కావాలని వేధిస్తున్న ఘటన గుజరాత్‌లోని వదోదర్‌లో చోటుచేసుకుంది. ఈ వేధింపులు భరించలేక ఆ ముసలి భార్య మహిళల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 181 అభయంకు కాల్‌ చేసిన తన సమస్య తెలిపింది. వృద్ధురాలిని తన భర్త శృంగారం చేయాలని రోజూ తీవ్ర స్థాయిలో వేధిస్తున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. హెల్త్ బాలేదని, …

Read More »

మోదీ, కేటీఆర్‌ల దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సికింద్రాబాద్‌లోని రూబీ లగ్జరీ హోటల్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. తాజాగా ప్రధానిమోదీ, రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. – ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు. – అగ్రిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం తరఫున …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat