చిరుగుపాటి జయరాం హత్య కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతుంది. ఈకేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి చాలా సెటిల్మెంట్ చేసేవాడట.. పోలీసులు ఈ లావాదేవీలపై ఫోకస్ చేశారు.. దీంతో ఈ కేసులో మరికొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోలీసుల సాయంతో భూదందాలు, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల తేలింది. ఇతను భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని, సెటిల్మెంట్కు పోలీస్లకు భారీగా నజరానాలు ఇచ్చేవాడని అధికారులు చెబుతున్నారు. …
Read More »జవాన్లే నిజమైన హీరోలు అనుకునువారు వారి పేర్లు ఒక్కసారి చదవండి.. షేర్ చేయండి
ఉగ్రదాడిలో 42మంది అమరులయ్యారు. ఉరి ఎటాక్ తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడిగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. పుల్వామా జిల్లాలో అవంతిపురాలో 70 వాహనాలతో వెళుతున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కుతో కాన్వాయ్లోని ఓ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వాహనాల్లో మొత్తం 2500 మంది సీఆర్పీఎఫ్ …
Read More »సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర పంజా..18 మంది మృతి..మరో 13 మందికి గాయాలు
జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో పాఠశాలలో బాంబు పేలుడు ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఉగ్రవాదులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. అవంతిపుర సమీపంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై తొలుత తుపాకీలతో కాల్పులు జరిపిన అనంతరం ఐఈడీతో దాడులు చేశారు. ఈ ప్రమాదంలో 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పేలుడు వల్ల ఆ …
Read More »చింతమనేని ఇంటికి ఆ ఇద్దరు…మార్గ మధ్యలో అదృశ్యం..కారణం ఇదే!
విజయవాడ గుణదలలో ఇద్దరు యువతలు అదృశ్యమైయ్యారు.కూతుర్ల జాడ కోసం తల్లి తల్లడిల్లిపోతుంది.అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులే ఎదో చేసుంటారని ఆమె కన్నీరు పెట్టుకుంది.భర్తతో విభేదాలు కారణంగా కోట జ్యోతి పదేళ్ల క్రితమే ఇద్దరి పిల్లలతో బయటకు వచ్చేసింది.కుట్టు మిషన్ పని చేసుకుంటూ కూతుర్లు గాయత్రి,సోనియాను చదివించుకుంటుంది.పెద్ద కుమార్తె గాయత్రి ఎనికేపాడులో డిప్లమో,చిన్న కూతురు గూడవల్లిలో ఓ ప్రైవేట్ కాలేజీ లో డిగ్రీ చదువుతోంది.వీళ్ళ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఇల్లు …
Read More »జైల్లోనే సేఫ్ బయటకు వస్తే డేంజర్ అంటున్నలాయర్.. ఎందుకో తెలుసా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యయత్నం చేసి ఊసలు లెక్కపెడుతున్న జనుమిల్లి శ్రీనివాసరావు ప్రస్తుతం జైల్లో మగ్గిపోతున్నాడు. జైల్లో ఒంటరితనం భరించలేక బోరున విలపిస్తున్నాడని సమాచారం. శ్రీనివాసరావు లాయర్ అబ్దుల్ సలీమ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకరోజు తనకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఫోన్ రాగా.. శ్రీనివాసరావు తనను బెయిల్పై బయటకు తీసుకురమ్మని కోరినట్లు చెప్పారు. అయితే శ్రీనివాసరావు బయట తిరిగేకన్నా …
Read More »జయరాంను హత్యచేసిన వ్యక్తితో..టీడీపీ `ముఖ్య`నేతకు సంబంధాలు?
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో హత్య జరిగినట్టు తొలుత అనుమానించిన పోలీసులు కీలక నిందితుడు రాకేశ్రెడ్డిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాంగా జయరాంను తానే హత్య చేసినట్టు రాకేశ్రెడ్డి ఒప్పుకున్నట్టు తెలిసింది. రాకేశ్రెడ్డికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సేకరించారు. పోలీసుల విచారణలో రాకేశ్రెడ్డి నేరచరిత్ర …
Read More »జయరాం హత్యకేసును చేధించిన పోలీసులు..
గత నెల 31న రాత్రి కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారు వెనుకసీటులో ఉన్నమృతదేహాన్ని కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.అయితే రోజురోజుకు ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసును చివరకు పోలీసులు ఛేదించారు.ఇందులో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న రాకేష్రెడ్డిని అరెస్టు చేశారు.పోలీసుల విచారణ అనంతరం రూ.4.5 కోట్ల వ్యవహారంలో జయరాంను రాకేష్ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు.ఇద్దరు విజయవాడ నుండి …
Read More »ట్రంప్ ట్రాప్ లో తెలుగోళ్ళు..14మంది తెలుగు విద్యార్థులు అరెస్ట్
అమెరికాలో తెలుగు విద్యార్థులను అరెస్ట్ చేయడం పై ఒక క్లారిటీ వచ్చింది.మన తెలుగోళ్ళు కొంతమంది అక్కడ పెద్ద ఎత్తున అక్రమ వలస నేరాలకు పాల్పడుతున్నారని సమాచారం.మనకి వచ్చిన సమాచారం ప్రకారం అమెరికాలోని హోమ్ లాండ్ సెక్యూరిటీ అదికారులు ఈ అక్రమ వలసల రాకెట్ ను చేదించి వలసదారుల గుట్టు బయట పెట్టేందుకు మిచిగన్ అనే రాష్ట్రంలో అధికారులు ఫేక్ యూనివర్సిటీని సృష్టించి..అందులో సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను …
Read More »ఏపీలో ఘోర ప్రమాదం..పది అడుగుల ఎత్తు నుంచి స్కూల్ బస్సు బోల్తా
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వద్ద స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. ఉదయం చిన్నారులను తీసుకుని పాఠశాలకు వెళుతుండగా కానుగవాగు కల్వర్టు వద్ద అదుపుతప్పి వాగులో పడింది. ప్రమాద సమయంలో బస్లో 60 మంది చిన్నారులున్నారు. ఈ ఘటనలో 20మంది చిన్నారులకు గాయాలయ్యాయి. వారిని మాచర్ల ఆసుపత్రికి తరలించారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ఈ ప్రమాదానికి బస్ డ్రైవర్ …
Read More »జగన్ పై హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వం వేసిన స్టేను నిరాకరిస్తూ ఈ కేసు కొట్టివేసింది. ఈ నెల 30లోపు కౌంటర్ …
Read More »