Home / EDITORIAL (page 17)

EDITORIAL

వైసీపీలోకి 35ఏళ్ళ అనుభవమున్న టీడీపీ ఎమ్మెల్సీ ..!

ఏపీ రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ..ఎందుకు ఉంటారో ..ఎవరు పార్టీ మారతారో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగిన కానీ ఆ తర్వాత సీను రివర్స్ అయ్యి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది …

Read More »

4ఏళ్ళ టీఆర్ఎస్ పాలనపై దరువు.కామ్ లేటెస్ట్ సర్వే ..!

ఆరు దశాబ్దాల పోరాటం .మూడున్నర కోట్ల ప్రజల చిరకాల వాంఛ ..ఎన్నో ఉద్యమాలు ..మరెన్నో పోరాటాలు ..వందల మంది ప్రాణత్యాగాలు ..వెరసీ టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ఉద్యమ దళపతి కేసీఆర్ నాయకత్వంలో సరిగ్గా ఇదే నెలలలో నాలుగు యేండ్ల కింద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం .ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు .అధికారాన్ని చేపట్టిన రోజు …

Read More »

మూడో వసంతంలోకి వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్..!

పదిమందికి మంచి చేసేవాడివి నువ్వైతే నీ వెనుక ఎప్పుడూ వంద మంది ఉంటారు అనే మాటలను అక్షర సత్యం చేసింది ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం మా దరువు వెబ్ సైట్. పురుడు పోసుకున్న అనతి కాలంలోనే దరువు సైట్ కు విశేష ఆదరణ లభించింది. వెబ్ సైట్ స్థాపించిన కొద్ది రోజుల్లోపై కోట్లాది మంది మెప్పు పొందింది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఎప్పటికప్పుడు నిస్పక్షపాత సమాచారాన్ని …

Read More »

స్వయం పాలనతో స్వర్ణయుగం…!

2014, జూన్‌ 2 తెలంగాణ చరిత్రలో మైలురాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. రాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. తన పాలనా దక్షత, పట్టుదల, దూరదృష్టి, తన ప్రజానీకంపై ప్రేమతో తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా మార్చేందుకు, ప్రజా సంక్షేమమే పరమావధిగా జనరంజక పాలన …

Read More »

టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నేతృత్వంలో సరికొత్త రాజకీయ పార్టీ ..!

తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఎడతెరగని కృషి చేస్తున్నాయి.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వలన రానున్న ఎన్నికల్లో గెలుపు ఖాయం అని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు.మరోవైపు గత నాలుగు ఏండ్లుగా మాటలే తప్ప …

Read More »

ఏపీలో లేటెస్ట్ సర్వే – టీడీపీ సర్కారుపై 60శాతం మంది వ్యతిరేకత..!

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్వేలను ఎంతగా నమ్ముతారో అందరికి తెల్సిందే .తాజాగా అందరూ నమ్మే ఆ సర్వేలో ‘టీడీపీ షాకింగ్ న్యూస్’అంటూ తెలుగు గేట్ వే లో వాసిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన ప్రత్యేక కథనం మీకోసం ..ఉన్నది ఉన్నట్లుగా “ఆయన సర్వేలను అందరూ నమ్ముతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఏమి చెపితే ఇంచుమించు అదే జరుగుతోంది. అంత నమ్మకం ఆయన సర్వేలంటే తెలుగు …

Read More »

రైతు బంధు సూపర్ హిట్..!!

రైతన్నకు అండగా, అన్నదాతకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం సూపర్ హిట్ అయింది.ఈ పథకం ఇంకా విజయవంతంగా ముందుకు సాగుతోంది.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని మే 10న ప్రారంభించారు.అప్పటి నుండి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు… ఊరూరా చెక్కులను పంపిణీ చేస్తున్నారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నారు.రైతు బంధు పథకంలో పాల్గొనేందుకు …

Read More »

వైసీపీలోకి మాజీ మంత్రి ..!

ఆయన ఒక్క జిల్లా రాజకీయాలనే కాదు ఏకంగా రెండు నుండి మూడు జిల్లాల రాజకీయాలను ప్రభావితం చేయగల సీనియర్ నేత .అట్లాంటిది ఉమ్మడి ఏపీలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకున్నారు .అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత పార్టీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ఆయన ఓడిపోయారు .అయితే ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరారు …

Read More »

“2019లో జగన్ అనే నేను ఏపీ సీఎం” గా…!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోనున్నారా ..గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే గెలుపొందిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారాని పూలలో పెట్టి ఇస్తారా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు …

Read More »

ఏపీలో 20 వేల కోట్ల కుంభకోణం-అందరికీ తెలిసేలా షేర్లు కొట్టండి ..!

ఏపీలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .తాజాగా ఏపీ ఐటీ విభాగంలో మొత్తం ఇరవై వేల కోట్ల కుంభ కోణం జరిగిందని “ఒరై సాంబా, రాస్కో”అని నెటిజన్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ వైరల్ చేశాడు .ఉన్నది ఉన్నట్లు మీకోసం ..ఒక్కసారి చదవండి ..”బాధ్యతగల ప్రతిపౌరుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat