Home / EDITORIAL (page 20)

EDITORIAL

కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది బాబు పరిస్థితి..!

కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రస్తుత వ్యవహారం ..గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన నయానో ..భయానో ..నోట్ల కట్టలు ఆశచూపో..ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను చేర్చుకున్నాడు చంద్రబాబు.ఇప్పుడు అదే బాబుకు కష్టాలను తెచ్చి పెట్టింది.ఫిరాయింపుల ప్రోత్సాహంలో భాగంగా చంద్రబాబు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే …

Read More »

ప్రజలు మెచ్చిన ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ ..!

ఆయన ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యావంతుడు..లక్షల్లో జీతాలు ..హై ప్రొఫైల్ ఉన్న కంపెనీల నుండి ఉద్యోగాలు ఆఫర్లు .లగ్జరీ లైఫ్ ..అయిన అవి ఏమి అతన్ని ఆపలేదు.తను పుట్టిన గడ్డకు ..ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయం.ఆరాటం అన్ని వెరసి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించాయి.అనుకున్నదే తడవుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు.ఎమ్మెల్యే కాగానే కొంతమందికి ఏ ఆశయాలతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో అవన్నీ పక్కన పెడతారు.సొంత లాభం చూసుకుంటారు.కానీ …

Read More »

జగన్ ట్రెండ్ సెట్టర్ ..వైసీపీ శ్రేణులు కాలర్ ఎగరవేసుకునే వార్త ..!

ఆయన ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆరాధ్య దైవం.తొమ్మిదేళ్ళ టీడీపీ అరాచక పాలనపై సమర శంఖం పూరించి బాబును చిత్తు చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రి అయిన మహానేత .ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి .ఆయన తనయుడు అంటే ఎలా ఉండాలి ..ఏసీ కార్లలో తిరుగుతూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలి .తండ్రి ఆస్తుల వాటాల కోసం ఆరాటపడాలి .కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో …

Read More »

వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే -కన్ఫామ్ చేసిన యెల్లో మీడియా ..!

ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర మీడియాల్లో అత్యధికంగా ఉన్న తెలుగు న్యూస్ ఛానల్స్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో నడుస్తాయి అని ఇటు రాజకీయ విశ్లేషకులు అటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చెప్పే ప్రధాన మాట.అంతటి విశ్వాసమైన మీడియా వర్గానికి చెందిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు త్వరలోనే వైసీపీ …

Read More »

లేటెస్ట్ సొంత సర్వే-చంద్రబాబుకే చుక్కలు కన్పించాయి అంట ..!

ఏపీ అధికార పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక అంశం మీద సొంత సర్వేలు చేయించుకోవడం అలవాటు అనే సంగతి తెల్సిందే.గత నాలుగు ఏండ్లుగా తమ పాలనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారు అని ..అంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు ..ఇంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించడం కష్టమే అని గతంలో చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు కూడా.తాజా రాజకీయ పరిస్థితులపై ,సిట్టింగ్ …

Read More »

2019ఎన్నికల్లో వైసీపీ 135సీట్లు గెలుస్తుందా ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమా ..!.మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ముప్పై ఐదు స్థానాలను గెలుపొందటం ఖాయమా..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్రంలో నిన్న ఆదివారం శ్రీ విళంబి నామ ఉగాది పండుగను పురష్కరించుకొని గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో ప్రముఖ పండితుడు రామకృష్ణ శాస్త్రి …

Read More »

వైసీపీలోకి ఆ ఫిరాయింపు ఎంపీ ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని దక్కించుకోగా..వైసీపీ ప్రతిపక్ష హోదాలో కూర్చుంది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎంపీలలో ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్నారు అని వైసీపీ శ్రేణుల ప్రధాన ఆరోపణ.ప్రస్తుత రాష్ట్ర …

Read More »

ప్రపంచంలోనే తొలిసారి జగన్..ఏమిటి అది ..!

ఆయన జననేత ..ఎక్కడకి వెళ్ళిన ఏ సినిమా హీరోకి కానీ ఏపీలో ఏ రాజకీయ నాయకుడికి ముఖ్యంగా సీఎం కి రాని జనసందోహం అక్కడకి వస్తుంటారు.దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత ..వైసీపీ …

Read More »

జగన్ పై ఈడీ/సీబీఐ పెట్టిన కేసు కొట్టివేత ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైసీపీ శ్రేణులకు ,ఆ పార్టీ అభిమానులను ఖచ్చితంగా ఇది శుభవార్తే.అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే. See Also:40ఏళ్ళ ఇండస్ట్రీ …

Read More »

ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా జగన్ క్షేత్రస్థాయి నుండి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కోసం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా సవివరంగా వివరిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat