Home / NATIONAL (page 29)

NATIONAL

రన్నింగ్ ట్రైన్లో సెల్ కొట్టేయాలనుకుంటే.. కిటికీకి వేలాడిన దొంగ!

ట్రైన్‌ స్టార్ట్ అయిన టైంలో కిటికీ నుంచి ప్రయాణికుడు సెల్‌పోన్ కొట్టేయాలని ప్రయత్నించిన వ్యక్తికి చుక్కలు చూపించాడో ప్రయాణికుడు.. సెల్ కోసం దొంగ పెట్టిన చేయిని ప్రయాణికుడు గట్టిగా పట్టుకొని 15 కిలోమీటర్లు గాల్లోనే వేలాడదీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్‌లోని బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తోన్న ఓ ట్రైన్ సాహెబ్‌పూర్ కమాల్ స్టేషన్‌లో ఆగినపుడు ఓ వ్యక్తి కిటికీ లోంచి సెల్ …

Read More »

బీహార్ సీఎం నితీష్ కుమార్ తో భేటీ అనంతరం ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

 బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీ సందర్భంగా   యువ‌త‌కు ఏటా ప‌ది ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తే పాల‌క కూట‌మిలో చేరే విష‌యం ఆలోచిస్తాన‌ని  ప్ర‌శాంత్ కిషోర్ ఈ సందర్భంగా  స్ప‌ష్టం చేశారు. తాను గత  రెండు రోజుల కింద‌ట తాను ముఖ్యమంత్రి నితీష్‌ను క‌లిశాన‌ని  ఆయన ధృవీక‌రించారు. ఈ ష‌ర‌తుతోనే తాను …

Read More »

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

 దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.నిన్న మంగళవారం 4 వేల మందికి కరోనా సోకింది.. నేడు ఆ సంఖ్య 5,108కి చేరింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,10,057కి పెరిగింది. ఇందులో 4,39,36,092 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,216 మంది మరణించగా, 45,749 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనా బారిన పడి 31 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,675 మంది వైరస్‌ నుంచి …

Read More »

గోవా కాంగ్రెస్ కు బిగ్ షాక్

గోవా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన  కాంగ్రెస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.ఆ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం దిగంబ‌ర్ కామ‌త్‌, విప‌క్ష నేత మైఖేల్ లోబో స‌హా 8 మంది కాంగ్రెస్ కి చెందిన  ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన బీజేపీలో చేరారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని… ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ నాయ‌క‌త్వాన్ని బ‌లోపేతం చేసేందుకు బీజేపీలో …

Read More »

సార్.. అన్నం అడిగితే అమ్మ కొడుతోంది.. 8 ఏళ్ల బాలుడి కంప్లైంట్

ఆకలేసి టైంకు అన్నం అడిగితే అమ్మ కొడుతుందని 8 ఏళ్ల బాలుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. బాలుడి ఫిర్యాదుతో షాక్‌ అయ్యారు పోలీసులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీహార్ సీతామఢిలోని చంద్రిక మార్కెట్‌లో పోలీసుల దగ్గరకు వచ్చి ఓ బాలుడు ఏడుస్తూ నిల్చొన్నాడు. ఏమైందా అని పోలీసులు ఆరా తీస్తే.. ఆ బాలుడు నాలుగో తరగతి చదువుతున్నానని, తండ్రి …

Read More »

భార్య కూతుర్ని బట్టలిప్పి నడివీధిలో చావగొట్టిన టీచర్..!

భార్యను బట్టలు ఊడదీసి చితక్కొట్టడమే కాకుండా.. అడ్డొచ్చిన తన కూతుర్ని వదలకుండా చావగొట్టాడు ఓ టీచర్. అంతటితో వదిలేయకుండా నగ్నంగా వారిని వీధిలో కూర్చొబెట్టిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో చోటుచేసుకుంది. జోధ్‌పుర్ జిల్లా ఫలోదీ పట్టణంలో కైలాశ్ సుథార్ అనే ఓ వ్యక్తి ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య మెంటల్ కండీషన్ సరిగా లేదు. దీంతో కైలాశ్ తరచూ గొడవ చేస్తూ ఏదో కారణంతో భార్యను కొడుతూ …

Read More »

సెక్స్ కావాలంటూ 87 ఏళ్ల వృద్ధురాలిని వేధిస్తోన్న భర్త!

87 ఏళ్ల వృద్ధురాలిని 89 ఏళ్ల భర్త సెక్స్‌ కావాలని వేధిస్తున్న ఘటన గుజరాత్‌లోని వదోదర్‌లో చోటుచేసుకుంది. ఈ వేధింపులు భరించలేక ఆ ముసలి భార్య మహిళల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 181 అభయంకు కాల్‌ చేసిన తన సమస్య తెలిపింది. వృద్ధురాలిని తన భర్త శృంగారం చేయాలని రోజూ తీవ్ర స్థాయిలో వేధిస్తున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. హెల్త్ బాలేదని, …

Read More »

తమిళనాడులో మాజీ మంత్రుల ఇండ్లపై విజిలెన్స్ దాడులు

తమిళనాడు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీంఎకేకు చెందిన ఇద్ద‌రు మాజీ మంత్రులు సీ విజ‌య‌భాస్క‌ర్‌, ఎ స్పీ వేలుమ‌ణి ఇండ్ల‌పై ఈ రోజు మంగళవారం  విజిలెన్స్‌, అవినీతి నిరోధ‌క శాఖ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఈ ఇద్ద‌రు మంత్రుల‌కు చెందిన 30 ప్ర‌దేశాల్లో ఆ త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. ఈ ఇద్ద‌రిపై వేర్వేరుగా అవినీతి కేసులు రిజిస్ట‌రై ఉన్నాయి. పుడుకొట్టై జిల్లాలోని ఇలుపురులో ఉన్నమాజీ ఆరోగ్య‌శాఖ మంత్రి సీ విజ‌య‌భాస్క‌ర్ నివాసంలో …

Read More »

సీఎం నితీశ్ కుమార్ కు బీజేపీ షాక్

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార పార్టీ అయిన  జేడీయూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో మైత్రిబంధాన్ని తెగదెంపులు చేసుకున్న సంగతి విధితమే. దీంతో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  కమలనాథులు తన పాత మిత్రపక్షమైన జేడీయూకు షాక్‌ల మీద షాక్‌లు  ఇస్తున్నారు. డయ్యూ డామన్ ప్రాంతంలో జేడీయూకు 17 మంది పంచాయతీ సభ్యులున్నారు.  వారిలో 15 మంది కాషాయ కండువాలు కప్పుకున్నారు. మరో వైపు …

Read More »

ఆయోధ్య రాముడి మందిరానికి ఖర్చు ఎంతో తెలుసా..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి బడ్జెట్‌ను వెల్లడించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌. రాముడి మందిరానికి అక్షరాల రూ. 1800 కోట్ల దాకా ఖర్చు అవుతుందని తెలిపింది ట్రస్ట్‌. ఆదివారం ఫైజాబాబ్‌ సర్క్యూట్‌ హౌస్‌లో ఇందుకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకు సమావేశమయ్యారు ట్రస్ట్ సభ్యులు. ఈ సమావేశంలో ఆలయ నిర్మాణ విధివిధానాలకు ఆమోదం తెలిపింది ట్రస్ట్. ఇందులో ట్రస్ట్‌కు చెందిన మొత్తం 15 మంది సభ్యులు పాల్గొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat