హర్ ఘర్ తిరంగాలో భాగంగా 13 నుంచి 15 వరకు ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రాల్లో త్రివర్ణ పతకాల పంపిణీ జరుగుతోంది. అయితే జాతీయ జెండా ఎగురవేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. * త్రివర్ణ పతకాన్ని జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకల్లో మాత్రమే ఎగురవేస్తారు. * జెండా ఎగురవేసేటప్పుడు కాషాయం రంగు పైకి ఉండాలి …
Read More »MLA కాకుండానే 8వ సారి సీఎం అవుతున్న నితీశ్ కుమార్
బిహార్ రాష్ట్రంలో బీజేపీతో కటీఫ్ చెప్పిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్జేడీ తో కలిసి ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. 2000, 2005, 2010, 2015(2 సార్లు), 2017, 2020లో ఆయన సీఎం గా ప్రమాణం చేశారు. ఈ కాలంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీచేయలేదు. ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. 1977లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. 1985లో గెలిచారు. తర్వాత 1989, 1991, 1996, 1998, 1999, …
Read More »ఇకపై వాట్సాప్లో అలా కుదరదు..! త్వరలో కొత్త ఫెసిలిటీస్
వాట్సాప్లో మనం ఒకరికి మెసేజ్ పంపితే వాళ్లు చూశాకే డిలీట్ చేసే వ్యూ వన్స్ మెసేజస్ను ఇకపై స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కుదరదని చెబుతోంది ఆ సంస్థ. త్వరలో ఈ స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్ను బ్లాక్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్ మాతృసంస్థ మెటా. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నట్లు తెలిపారు సీఈఓ మార్క్ జుకర్బర్గ్. ప్రస్తుతం కొందరు మెసేజస్ చదివిన వెంటనే స్క్రీన్ …
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 16,047 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనాపాజిటీవ్ కేసులు 4,41,90,697కు చేరాయి. ఇందులో 4,35,35,610 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.. మరో 5,26,826 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,28,261 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 19,539 మంది బాధితులో వైరస్నుంచి బయటపడగా, 54 మంది మృతిచెందారు.
Read More »ప్రియాంకా గాంధీ వాద్రాకు కరోనా
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు బుధవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. గత జూన్ నెలలోనూ ప్రియాంకాగాంధీ కరోనా బారిన పడిన సంగతి తెల్సిందే.అయితే తనకు రెండోసారి కొవిడ్ పాజిటివ్ రావడంతో ఇంట్లోనే హోంఐసోలేషన్ లో ఉన్నట్లు ఆమె బుధవారం ట్వీట్ చేశారు. తన సోదరుడైన రాహుల్ గాంధీ కూడా అనారోగ్యానికి గురవడంతో అతను బుధవారం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరంలో జరగనున్న నేతృత్వ …
Read More »నితీశ్ కుమార్ పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సెటైర్లు
బీహార్ లో బీజేపీకి ప్రస్తుత తాజా సీఎం , జేడీయూ నేత నితీశ్కుమార్ ఎన్డీయే కూటమి గుడ్బై చెప్పడంతో బిహార్ రాష్ట్రంలో తాజా రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం ఇరుపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పాత ట్వీట్ను రీట్వీట్ చేస్తూ నితీశ్కుమార్పై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘లాలూ జీ మీ ఇంట్లోకి పాము ప్రవేశించింది’ …
Read More »ట్రైన్లో దారుణం.. వాటర్ కోసం ఓ వ్యక్తిపై పాంట్రీ సిబ్బంది దాడి
ఉత్తరప్రదేశ్లోని లలిత్పుర్ ప్రాంతంలో కదులుతున్న రైలు నుంచి ఓ వ్యక్తిని పాంట్రీ సిబ్బంది కిందకి తోసేశారు. రవి యాదవ్ అనే ఓ వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాటర్ బాటిల్, గుట్కా విషయంల రవి, పాంట్రీ సిబ్బంది మధ్య గొడవ జరిగింది. దీంతో లలిత్పుర్ స్టేషన్లో రవి సోదరి దిగిపోగా, రవిని పాంట్రీ సిబ్బంది అడ్డుకొని దిగనివ్వలేదు. ఆయనపై దాడి …
Read More »సాధారణ వ్యక్తి అకౌంట్లో వేలకోట్లు.. వేసింది ఎవరు..!
బిహార్లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో రూ.6000 కోట్లకు పైగా డబ్బు జమైంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఆయన ఖాతాకు పంపింది ఎవరో తెలియడం లేదు. సుమన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఆయనకు కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్ అకౌంట్ ఉంది. ఇటీవల ఆయన ఈ అకౌంట్ చెక్ చేసుకోగా వారం రోజుల క్రితం అందులో రూ.6,833.42 …
Read More »స్వీపర్..20 ఏళ్లకే భర్తను కోల్పోయి.. బ్యాంక్ ఎజీఎంగా..
ఆమె ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఏడో తరగతితోనే చదువు ఆపేసి ఓ బ్యాంక్ బుక్ బైండర్కు ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. కొడుకు పుట్టాడు. ఇక అంతా బాగుంటుంది అనుకునేలోపే విథి చిన్నచూపు చూసింది. భర్త ఓ ప్రమాదంలో మరణించాడు. పసిబిడ్డతో ఒంటరిగా మిగిలింది. ఉద్యోగం చేసేంత చదువు లేదు. చివరకు బిడ్డను పోషించుకునేందుకు భర్త పని చేసిన బ్యాంకులోనే స్వీపర్గా పనిచేసింది. కేవలం …
Read More »ముఖ్యమంత్రి పినరయి విజయన్పై స్వప్నా సురేష్ సంచలన ఆరోపణలు
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్.. ముఖ్యమంత్రి పినరయి విజయన్పై సంచలన ఆరోపణలు చేశారు. పట్టుబడ్డ ఓ వ్యక్తి తప్పించుకునేందుకు సీఎం సహాయమందించారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్లో నిషేధించిన తురయా శాటిలైట్ ఫోన్తో యూఏఈ జాతీయుడిని 2017లో కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో సీఐఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని, అతడిని చట్టం నుంచి తప్పించేందుకు విజయన్ సహకరించారని ఆరోపించింది. స్వప్నా సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈజిప్ట్లో జన్మనించిన …
Read More »