Home / POLITICS (page 284)

POLITICS

కావూరి, గోకరాజు గంగరాజు, డాక్టర్‌ బాబ్జీ త్వరలో వైసీపీలోకి

సీనియర్‌ నేతలు, రాజకీయంగా పేరొందిన బీజేపీ నేతలు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాపై వైసీపీ బాణం ఎక్కుపెట్టింది. వీరందరినీ ఫ్యాను కిందకు చేర్చేందుకు వైసీపీ అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వీరికి వైసీపీకి మధ్య సంప్రదింపులు మొదలయ్యాయని ఇవి కాస్తా ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఆయన కుమారుడు రంగరాజుతోపాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. …

Read More »

కాంగ్రెస్ టీడీపీ అక్రమ పొత్తును నిరసిస్తూ ఆ రెండు పార్టీలనూ వీడనున్న 30మంది లీడర్లు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో కృపారాణి, ఆమె భర్త జగన్ ను కలిసి మాట్లాడారు. ఇటీవల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలుసలు అధికమయ్యాయి. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబులు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో …

Read More »

చంద్రబాబుపై అంబేడ్కర్ ఐజయ్య ఫైర్

బీసీలకు సీఎం చంద్రబాబు దారుణంగా వెన్నుపోటు పోడిచారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబేడ్కర్ ఐజయ్య విమర్శించారు. మొదటినుంచీ బీసీలకు అండగా ఉన్నది వైయస్‌ఆరేనని ఆయన అన్నారు. బీసీలకు ఇచ్చిన ప్రతీహామీని జగన్‌ నెరవేరుస్తారని తెలిపారు. వైయస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ద్వారా బీసీలకు మేలు చేస్తారని తెలిపారు. గతంలోనూ ఇప్పుడూ చంద్రబాబు పాలనలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారన్నారు. ఎన్నికలు వచ్చినపుడు …

Read More »

వైఎస్సార్సీపీలో చేరనున్న బలమైన టీడీపీ కాపు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.. చర్చలు సఫలం

అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల మేడా మ‌ల్లికార్జున రెడ్డి నుంచి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ లు వ‌రుస‌గా వైసీపీకి జైకొట్ట‌డంతో టీడీపీనుంచి వైసీపీలోకి వెళ్లే ఎమ్మెల్యేల సిరీస్ కంటిన్యూ అవుతోంది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీ‌నివాస్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. మరో నాలుగైదు రోజుల్లో మ‌రింత మంది టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. వైసీపీ …

Read More »

మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా

ఏపీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సాక్షర భారత్‌ విలేజ్‌ కోర్డినేటర్లు మంత్రి గంటా ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటుగా 9 నెలులుగా ఉన్న బకాయిని తీర్చాలని భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 వేల మంది విలేజ్‌ కోర్డినేటర్లు రోడ్డున పడ్డారని వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఏఐటీయుసీ ఆధ్వర్యంలో గంటా ఇంటివరకూ పెద్దఎత్తున …

Read More »

రాజకీయ ప్రయత్నాలకు వాడుకోకుండా, బీసీలను గౌరవించాలనే భావనతో జగన్‌ ఉన్నారన్నారు

వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటనతో బీసీల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని ఆపార్టీ నాయకులు, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్‌తో బడుగుల్లో భరోసా కలిగిందని, మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేసి చట్టబద్ధతను తీసుకువస్తామని చెప్పారు. ఏ సామాజిక వర్గానికి ఎలాంటి మేలు జరుగుతుందన్నది చెబుతామన్నారు. బీసీ డిక్లరేషన్‌కు మొదటి సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని, ఏడాదికి రూ.15 వేల కోట్లతో ఒక …

Read More »

జగన్ ఏలూరు సభలో డిక్లరేషన్ తో పాటు అన్ని హామీలివ్వడానికి కారణమేంటి.?

వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదవారి జీవితంలో వెలుగులు నింపాలని ప్రతి కుటుంబంలో చిరునవ్వులు చూడాలని బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. బీసీలంటే బ్యాక్‌వర్డ క్లాస్‌లు కాదని భారతదేశ కల్చర్‌ను వేల సంవత్సరాలుగా నిలబెట్టిన మహనీయులన్నారు. మీరు వెనుకబడ్డ కులాలు కాదు.. మనజాతికి వెన్నుముక కులాలని గర్వంగా చెబుతున్నానన్నారు. తరతరాలుగా వేసుకునే దుస్తులు, తినే అహారం, ఉపయోగించే పనిముట్టు, ఇళ్లు, త్రాగునీరు, తినే …

Read More »

మాట ఇచ్చే ముందే ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేదేముంది.. ముందుకెళ్లాల్సిందే

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు బీసీ గర్జన వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. మాట ఇచ్చాక మాట తప్పనని బీసీలకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేరుస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్బంగా జగన్ ఇచ్చిన హామీలు ఆయన మాటల్లోనే • బీసీల సంక్షేమానికి ఏటా రూ. 15 వేల కోట్లు వెచ్చిస్తాం • 5 ఏళ్ల‌లో రూ. 75 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాం• బీసీ స‌బ్  …

Read More »

చంద్రబాబు అయితే పార్టీకి నిధులు కావాలని వేలంపెట్టి పారిశ్రామిక వేత్తలకు అమ్మేసేవాడు.. అవునా కాదా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2016 డిశంబర్ 16న ఒక మాట ఇచ్చారు.. ఒక పబ్లిక్ మీటింగ్ లో ప్రజల ముందు.. ఆమాట ఏమిటంటే జంగన్న నా తండ్రి చనిపోయిన తర్వాత నాకు తండ్రిలా అండగా నిలబడ్డారు.. ఆయన గురజాల ఎమ్మెల్యే టికెట్ మహేష్ కు ఇస్తున్నాను.. ఎట్టి పరిస్థితుల్లో జంగన్నకు అన్యాయం జరగనివ్వను అంటూ మాటిచ్చారు. మళ్లీ 2019 ఫిబ్రవరి 17న ఇదే అంశంపై …

Read More »

టీ క్యాబినెట్ మంత్రులు వీరేనా?

మంగళవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో రాజకీయవర్గాల్లో అనేక పేర్లపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికి ఎనిమిది లేక తొమ్మిది మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. పాత, కొత్త నాయకుల మిశ్రమంగా మంత్రివర్గం ఉంటుందని చెప్తున్నారు. కొందరిని ఇప్పుడు తీసుకుని, పార్లమెంటు ఎన్నికల తర్వాత మరికొందరికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గాన్ని కూర్పు చేస్తారని భావిస్తున్నారు. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జిల్లాల వారిగా ఆదిలాబాద్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat