Home / POLITICS (page 371)

POLITICS

జగన్ ఇచ్చిన ఆరెండు హామీలతో మహిళల ఓట్లు గుంపగుత్తగా వైసీపీకి పడనున్నాయా.?

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. అయితే జగన్ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ క్రమంలో జగన్ మహిళలు దృష్టిలో ఉంచుకునే పధకాలను ప్రకటిస్తున్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేయూతనిస్తే ఆయన తనయుడు జగన్‌ ప్రకటనతో డ్వాక్రా సంఘాల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే రిసోర్స్‌ …

Read More »

ఈ దెబ్బ‌తో వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోవాలంటే.. ఎవ్వ‌రైనా వ‌ణికి పోవాల్సిందే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ఎదుర్కోవాలంటే అంత క‌ష్ట‌మా..? చ‌ంద్ర‌బాబైనా.. ప‌వ‌నైనా.. వారిని న‌డిపించే మోడీఅయినా వైఎస్ జ‌గ‌న్‌తో రాజ‌కీయం చేయాలంటే అంత సుల‌భం కాదా..? ఏపీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం నిరంత‌రం కేంద్రంతో, రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఎంతో పోరాడుతున్న వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోవ‌డం ఎవ‌రివ‌ల్లా కాదా..? ఈ వివ‌రాల‌న్నీ తెలుసుకోవాలంటే..! ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ. వైఎస్ …

Read More »

చంద్ర‌బాబు అండదండ‌ల‌తో టీడీపీ ఎమ్మెల్యే రూ.500 కోట్ల భారీ కుంభ‌కోణం.. ఆధారాల‌తో స‌హా వెలుగులోకి..!

పిడుగురాళ్ల అక్ర‌మ మైనింగ్ కేసును నీరుగార్చేందుకు ప్ర‌భుత్వం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ కేసులో అక్ర‌మ మైనింగ్ డాన్‌, గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావును ర‌క్షించేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయాలో..అవ‌న్నీ చేస్తోంది. అక్ర‌మ మైనింగ్ కేసులో అస‌లు దొంగ‌ల‌ను వ‌దిలేసి మైనింగ్‌కు ఎటువంటి సంబంధం లేని మిల్ల‌ర్ల‌కు నోటీసులు ఇస్తున్నారు అధికారులు. అస‌లు ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేనిని ప్ర‌భుత్వం ఈ కేసును ఎలా బ‌య‌ట ప‌డేస్తుంది…? ఈ కేసును ఎలా …

Read More »

చంద్ర‌బాబు అండదండ‌ల‌తో టీడీపీ ఎమ్మెల్యే రూ.80 కోట్ల భారీ కుంభ‌కోణం.. ఆధారాల‌తో స‌హా వెలుగులోకి..!

పిడుగురాళ్ల అక్ర‌మ మైనింగ్ కేసును నీరుగార్చేందుకు ప్ర‌భుత్వం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ కేసులో అక్ర‌మ మైనింగ్ డాన్‌, గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావును ర‌క్షించేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయాలో..అవ‌న్నీ చేస్తోంది. అక్ర‌మ మైనింగ్ కేసులో అస‌లు దొంగ‌ల‌ను వ‌దిలేసి మైనింగ్‌కు ఎటువంటి సంబంధం లేని మిల్ల‌ర్ల‌కు నోటీసులు ఇస్తున్నారు అధికారులు. అస‌లు ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేనిని ప్ర‌భుత్వం ఈ కేసును ఎలా బ‌య‌ట ప‌డేస్తుంది…? ఈ కేసును ఎలా …

Read More »

కేరళకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ..!!

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి తన వంతుగా 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, వేల మంది నిరాశ్రయులయ్యారు.అక్కడి ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించింది .అయితే ఇప్పటికే కేరళను ఆదుకొనేందుకు కేంద్రం, …

Read More »

ఉరవకొండలో ఎవరు.? పయ్యావులకు పట్టమా.? విశ్వేశ్వరరెడ్డిదే విజయమా.?

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం.. లక్షా 96వేలమంది ఓటర్లుండగా.. వజ్రకరూరు, బెళగుప్ప, ఉరవకొండ, కూడేరు, విడపనగళ్లు మండలాలున్నాయి. మొత్తం 12సార్లు ఎన్నికలు జరగగా.. 5సార్లు టీడీపీ, నాలుగు సార్లు కాంగ్రెస్, ఇండిపెండెంట్లు రెండుసార్లు, ఒకసారి వైసీపీ గెలిచాయి. ఎక్కువశాతం కుటుంబాలు కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడ్డాయి..   అయితే ఇక్కడి ఎమ్మెల్యేకు ప్రభుత్వం నిధులు విడుదలచేయకపోయినా పోరాడి అభివృద్ధి చేస్తున్నారు వైవీరెడ్డి. ప్రజలకు మేలు జరగడమే తనకు ముఖ్యమంటూ వైవీ …

Read More »

కొల్లూరులో మంత్రి కేటీఆర్ అకస్మిక తనిఖీలు..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఇవాళ హైదరాబాద్ నగరం పరిధిలోని రామచంద్రాపురం మండలంలో ఆకస్మిక తనిఖీ చేశారు. కొల్లూరులో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ‘హై రైజ్‌ మోడల్‌ టౌన్‌ షిప్‌’ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు కీలక ఆదేశాలు ,సూచనలు చేశారు.వీలైనంత త్వరగా డబుల్‌ బెడ్‌ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కొల్లూరు నిర్మిస్తున్న ఈ …

Read More »

టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్‌: ఫ్యామిలీ.. ఫ్యామిలీ వైసీపీలోకి..! ముందే చెప్పిన ద‌రువు.కామ్‌..!

వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త .. గత 234 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతోపాటు, సినీ రంగానికి చెందిన ప‌లువురు హీరోల‌తోపాటు, ప్ర‌ముఖులు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో కోలీవుడ్ హీరోలు సూర్య‌, విశాల్‌, కార్తీక్‌, టాలీవుడ్ హీరోలు …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఉండ‌గా.. క‌లిసిన శివ‌కుమారి ఏం చెప్పింది..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. చిన్నారుల నుంచి.. వృద్ధుల వ‌ర‌కు జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అదే స‌మ‌యంలో వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. స‌మ‌స్య‌ల‌ను చెప్పుకునేందుకు త‌న వ‌ద్ద‌కు వ‌స్తున్న ప్ర‌జ‌ల‌ను అక్కున చేర్చుకుని.. తానున్నానంటూ వారికి భ‌రోసా క‌ల్పిస్తూ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర …

Read More »

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.. తుని నియోజ‌క‌వ‌ర్గం చేరుకోక ముందే..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 234వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావ‌రి జిల్లా తుని నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్టిన వైఎస్ జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా.. ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. కాగా, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో తుని 103వ నియోజ‌వ‌ర్గం. వైఎస్ జ‌గ‌న్ రాక‌తో తుని నియోజ‌క‌వ‌ర్గంలో పండుగ వాతావ‌ర‌ణం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat