ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాడితే మక్కెలిరగ్గొడతారా..?, మీరు ప్రజలు మక్కెలిరగ్గొడితే.. ప్రజలు మీ తాట తీస్తారు..!! అంటూ చంద్రబాబు సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకులు, సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అయితే, ఇటీవల కాలంలో ఏపీ సర్కార్కు, తెలుగు సినీ ఇండస్ర్టీ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినీ ఇండస్ర్టీ ప్రముఖులు ప్రత్యేక హోదా …
Read More »పశువుల్లా ఎమ్మెల్యేలను కొన్న నీవా.. నీతులు చెప్పేది..!!
రాజా..? నిన్నూ, నీ అందం చూసి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారా..? సిగ్గులేదా..! ఛీ..ఛీ..!! అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళీ. అయితే, 2014 ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మరీ నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా …
Read More »చంద్రబాబు రూ.1,667 కోట్ల అవినీతి భాగోతం బట్టబయలు..!!
ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి, పంట పొలాలను పచ్చగా మారుస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం వేలకోట్లకు అవినీతికి పాల్పడింది. రూ.1,125 కోట్ల వ్యయ ప్రతిపాదనలతో మొదలైన పట్టిసీమ ప్రాజెక్టు చివరకు 1,667 కోట్లకు చేరింది. ఇలా చంద్రబాబు హయాంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ స్థానం పొందిందని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సోము వీర్రాజు. కాగా, ఇవాళ సోము …
Read More »కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం -ఈ నెల 29న వైసీపీలోకి మంత్రి భూమా అఖిలప్రియ ..!
కర్నూల్ జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ పతాకస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మంత్రి అఖిల ప్రియపై అసమ్మతి అంతకంతకూ పెరుగుతుండటం ఆమెకి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య మరో సారి విబేధాలు రచ్చకెక్కాయి. ఇద్దరి మధ్య అసమ్మతి రాగాలు ఎక్కువ అవడంతో ఆళ్లగడ్డ రాజకీయం తాజాగా మరోసారి వేడెక్కింది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన …
Read More »సుజనా చౌదరి, లోకేష్ల రాసలీల భాగోతం బట్టబయలు..!!
సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ.. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్లకు సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించారు. కాగా, శుక్రవారం ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్కు పోసాని కృష్ణ మురళీ ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజనా చౌదరికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీటు ఇవ్వడానికి గల కారణాలు, అలాగే ప్రధాని మోడీ ఏపీకి …
Read More »జగన్ను ఉగ్రవాదులతో పోల్చిన బోండా ఉమా..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పైకి సాఫ్ట్గా కనపడినా.. లోపల మాత్రం ఫ్యాక్షనిజం, ఉగ్రవాదుల ఆలోచనలే ఉంటాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగ్రవాదులకంటే ప్రమాదమని పేర్కొన్నారు. see also : బూమ్రాతో లవ్ .. షాకిచ్చే క్లారిటీచ్చిన …
Read More »సూర్యుడు తూరుపునే ఉదయిస్తాడు.. A.P కి ప్రత్యేక హోదా జగనే తెస్తాడు ..!!
సూర్యుడు తూరుపునే ఉదయిస్తాడు.. A.P కి ప్రత్యేక హోదా జగనే తెస్తాడు ..!! అవును, ఐదుకోట్ల ఆంధ్రుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ప్రతీ ఆంధ్రుడు తలెత్తుకు జీవించగలిగేలా రాష్ట్రాన్ని పాలించగల సత్తా ఒక్క జగన్కే ఉంది. అంతేకాడు, 2014 ఎన్నికల్లో జగన్ కనుక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబులాగా మోసపూరిత హామీలు ఇచ్చి ఉంటే అప్పుడే ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. ప్రజలను మోసం చేయడం తెలీదు కాబట్టే.. అమలుకు నోచుకునే …
Read More »పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి కుంభకోణం..!!
పోలవరం ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తున్న ఈ ప్రాజెక్టును మేమే నిర్మించుకుంటామంటూ 2014లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెద్దలను ఒప్పించి మరీ బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాకుండా 2018కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి ఏపీ ప్రజలకు నీటి సమస్య లేకుండా చేస్తామని ప్రగల్బాలు కూడా పలికారు. అయితే, ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి నోచుకోకపోవం విచారకరం. అయితే, 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటిన ఉంచి, …
Read More »నువ్వే కాదు.. నీ అబ్బ తిరిగొచ్చినా..! బాబునేమీ పీ** లేరు..!!
నువ్వే కాదు.. నీ అబ్బ తిరిగొచ్చినా..! బాబునేమీ పీ** లేరు..!!. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గురువారం ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని, అటువంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం తగదన్నారు. చంద్రబాబుపై బురదజల్లేందుకు యత్నిస్తే.. …
Read More »వైఎస్ఆర్పై చంద్రబాబు వ్యాఖ్యల గుట్టును.. రట్టు చేసిన ఉండవల్లి..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు నిజాలను వెలుగులోకి తెచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కాగా, సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ నాడు ఇందిరాగాంధీకి చెప్పి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించానంటూ వ్యాఖ్యలు …
Read More »