Minister Ktr తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈడీకు భయపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటన్నిటికీ భయపడేది దొంగలేనని తాము ఏ మాత్రం భయపడమని చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని ఎన్నాళ్లలో దేశాన్ని బ్రస్టు పట్టించిందని చెప్పారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ డి విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు …
Read More »Telengana Rains : రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు..
Telengana Rains తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ ఈ మేరకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ముందు ముందు ఈ వర్షాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో రాబోయే నాలుగు …
Read More »Brs Mlc Kavitha : ఈడీ విచారణలో అవకతవకలు జరుగుతున్నాయి.. కవిత న్యాయవాది భరత్
Brs Mlc Kavitha బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తరపు న్యాయవాది సోమ భారత్ చట్ట ప్రకారం విచారణ జరగలేదని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి మహిళా నేతలను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నించారు.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసామని తీర్పుకు అనుకూలంగా తమ నడుచుకుంటామని అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణను ఎదుర్కొంటున్న …
Read More »MLA Gadari Kishore : రేవంత్ చేస్తుంది పాదయాత్ర కాదు కాంగ్రెస్కు పాడి కట్టే యాత్ర.. గాదరి కిషోర్
MLA Gadari Kishore బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తాజాగా పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది పాదయాత్ర కాదని కాంగ్రెస్కు పాడికట్టే యాత్ర అని అన్నారు. తెలంగాణ అమరవీరుల గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పుకొచ్చారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తాజాగా సీఎం కేసీఆర్ పై కానీ టిఆర్ఎస్ పార్టీపై కానీ తప్పుడు ప్రచారం చేస్తే ఒప్పుకునేది లేదంటూ …
Read More »Minister Harish Rao :పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి 5 లక్షల కోట్ల నష్టం.. హరీష్ రావు
Minister Harish Rao 2016 లో జరిగిన పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి నష్టమే తప్ప లాభం ఏమీ చేకూరలేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు.. నోట్లను రద్దు చేయడం వల్ల దేశానికి ఐదు లక్షల కోట్ల నష్టం జరిగిందని అన్నారు.. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల దేశానికి ఐదు లక్షల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ …
Read More »Minister Ktr : మోడీ వల్ల ఆస్కార్ వచ్చిందని చెప్తారు ఈ బీజేపీ వాళ్లు.. కేటీఆర్
Minister Ktr తాజాగా అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తమ వల్లే ఆస్కార్ అవార్డు వచ్చిందని ఈ బిజెపి వాళ్లు అంటారేమో అంటూ తెలిపారు. దర్శక దీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్అర్ సినిమాలో నాటు నాటు పాట ఒరిజినల్ విభాగంలో ఆస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీనిపై …
Read More »Cm Kcr : హాలీవుడ్కు ఏమాత్రం తీసిపోని తెలుగు మట్టి విజయం ఇది.. నాటు నాటు ఆస్కార్ పై కేసీఆర్
Cm Kcr తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అర్ఆర్ఆర్ సినిమా లో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ తెలుగు మట్టికి దొరికిన అరుదైన గౌరవం అంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఇది శుభవార్త అంటూ తెలిపారు. అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు మాట ఆస్కార్ అవార్డును తెలుసుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ …
Read More »RRR Oscar : అర్ఆర్ఆర్ చిత్ర బృందానికి సన్మానం జరిపిస్తాం.. మంత్రి తలసాని..
RRR Oscar దర్శకధీరుడు రాజమౌళి తెర అర్ఆర్ఆర్ సినిమా లో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత దేశం అంతా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే ఈ విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర బృందాన్ని సన్మానిస్తామంటూ చెప్పుకొచ్చారు. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో …
Read More »Minister Harish Rao : హఠాత్తుగా కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన ఆర్థిక శాఖ మంత్రి.. అనంతరం ఏమన్నారంటే
Minister Harish Rao తెలంగాణ రాష్త్రం గజ్వేల్ పట్టణంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సందర్శించారు శిబిరానికి వచ్చిన మహిళలతో మాట్లాడి అక్కడ వైద్య సేవలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు.. గజ్వేల్ పట్టణంలో జరుగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అక్కడ వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయని చెప్పటంతో సంతోషం వ్యక్తం …
Read More »Andhra Pradesh: పెట్టుబడులు పెట్టడానికి ఏపీ నంబర్ వన్- నైవేలి సంస్థల ఇండియా చైర్మన్ ప్రసన్నకుమార్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలమైనా మరియు అద్భుతమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో కల్పించడంతో ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు భారీగా పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంకి పెట్టుబడులు వెలువల్లా వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక పెద్ద సంస్థను రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆకర్షించినట్టు సమచారం. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో పలు కంపెనీలు పెట్టుబడులు …
Read More »