Home / POLITICS (page 535)

POLITICS

జ‌గ‌న్ సీఎం కావ‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రికార్డును సృష్టించింది. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం సైదాపురంలో వైఎస్ జ‌గ‌న్ వెయ్యి కిలోమీట‌ర్ల మైలురాయిని చేరుకుంది. అయితే, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర వెయ్యి కిలోమీట‌ర్లు చేరుకున్న త‌రుణంలో సైదాపురంలో వైఎస్ఆర్ శ్రేణులు 25 అడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. మ‌రో ప‌క్క ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న …

Read More »

‘అది జ‌న‌సేన కాదు’..!! – క‌త్తి మ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జ‌న‌సేన అదినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ యాత్ర‌లు చేస్తూ ముమ్మ‌రంగా ప‌ర్య‌టిస్తూ.. బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించి క‌త్తి మ‌హేష్ చేసిన ట్వీట్లు కొన్ని సోస‌ల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే, క‌త్తి మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్‌లో తంత్రంలేని సేన‌, యుద్ధంలేని సైన్యం, స‌మ‌స్య ఇంకా స‌మ‌సిపోలేదు, ఇప్ప‌టికీ ఆల‌స్యం కాలేదు, ఏదో …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురించి.. వైఎస్ఆర్ చివ‌రి మాట‌లు ఇవే..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురించి.. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప‌లికిన మాట‌లు ఇవే..! నా కుమారుడు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. ఈ ప్రాంతాన్ని స‌ర్వ‌తోముఖాభివృద్ధి చేయాల‌ని ఆకాంక్ష‌తో ఉన్న‌వాడు. యువ‌కుడు.. ఉత్స‌వాహ‌వంతుడు. మీ అంద‌రిలో ఒక్క‌టిగా.. అన్నగా.. త‌మ్ముడిగా.. మీకు అండ‌గా నిల‌బ‌డి ఉంటాడు. మీ ఆద‌ర‌ణ కోరుతున్నాడు. ఆశీర్వ‌దించ‌మ‌ని కోరుతున్నాడు. యువ‌కుడు, మీ అంద‌రికి సేవ చేయాల‌ని ఉత్సాహంతో ఉన్నాడు. ఆశీర్వ‌దించండి, ఈ ప్రాంతానికి …

Read More »

చంద్ర‌బాబుకు మంత్రి ప‌ద‌వి..వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాత్ర‌..!!

చంద్ర‌బాబుకు మంత్రి ప‌ద‌వి.. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాత్ర‌.!!.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పారు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, చంద్ర‌బాబు ఇద్ద‌రూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు ఎంతో స‌యోధ్య‌తో, కలిసిమెలిసి ఉండేవార‌ని, త‌రువాత కాలంలో చంద్ర‌బాబు కాంగ్రెస్ పార్టీని వీడిన త‌రువాత రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని …

Read More »

పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలతో దుసుకపోతున్న ఎమ్మెల్యే పుట్ట మధు..!

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ప్రజా సేవే ధ్యేయంగా  2011 ఏప్రిల్ 19 న ప్రారంబించిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలను నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి,స్వచ్చంద కార్యక్రమాలు చేపడుతూ ..తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు నిత్యం ప్రజాసేవ చేస్తూ మంథని నియోజకవర్గంలో దుకుకుపోతున్న తెలంగాణ ఉద్యమకారుడు,మంథని ఎమ్మెల్యే పుట్ట మధు.. వచ్చే మార్చి నెలలో 200 సాముహిక వివాహాలు జరిపించి ఇప్పటివరకు మంథని నియోజకవర్గంలో …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 75వ రోజు షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర నేటికి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద 74వ రోజుకి 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో 75వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఆయన నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి సిద్ధయ్యకోన, పొక్కనదాల క్రాస్‌, ఊటకూరు, గిద్దలూరు …

Read More »

ఉత్తమ్ ,రేవంత్ రెడ్డిలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరియు ఇటీవలే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ లో చేరిన రేవంత్ రెడ్డి కి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు.వివరాల్లోకి వెళ్తే..ఇవాళ  టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మహాకూటమి కట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ ఉన్నట్టు కనబడుతోందని అన్నారు. ఎన్ని కూటములు కట్టినా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన …

Read More »

మోకాళ్లపై నడిచినా.. జగన్‌ సీఎం కాలేడు..!!

వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. వై ఎస్‌ జగన్‌ కాళ్లతో కాదు కదా..! మోకాళ్లపై నడిచినా కూడా ఈ జన్మలో సీఎం కాలేడని, టీడీపీపై ఆరోపణలు తప్ప జగన్‌కు వేరే పని లేదన్నారు. తమ ప్రభుత్వంలో 250 జనాభా …

Read More »

ఎమ్మెల్యే రోజాతో ఏం తీస్తావురా.. లుచ్ఛా నా-కొ*.. లం*కొ*.. ఆమెను ట‌చ్ చేస్తే.. తాట‌రేగిపోద్దిరో…!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ఎమ్మెల్యే రోజ‌, జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్, ఫిదా మూవీ ఫేం గాయ‌త్రి గుప్తా.. ఈ ముగ్గురి పై డైరెక్ట‌ర్ అజ‌య్ కౌండిన్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్‌హెచ్‌47 బూత్ బంగ్లా మూవీ ఆడియో ఫంక్ష‌న్‌లో భాగంగా మాట్లాడిన కౌండిన్య ప‌వ‌న్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న మాట్లాడుతూ.. పిధా భామ‌ గాయత్రీ గుప్త అసలు అడో లేక మగో అర్ధం కావ‌డం …

Read More »

ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎవ‌రైనా మాట్లాడితే గుడ్డలిప్పదీసి గొడ్డుకారం వేసి కొడతా.. డైరెక్టర్

‘ఎన్‌హెచ్ 47లో బూత్ బంగ్లా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అజయ్ కౌండిన్య తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జ‌న‌సేనా అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పై వివాద‌స్ప‌దామైన వాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ సినిమా ఫీల్డులో 2 లక్షలకు పైగా టెక్నీషియన్స్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద మనుషులు ఎందరో ఉన్నారు. చిత్రపురి కాలనీలో, కృష్ణా నగర్లో అవకాశాలు లేక తిండి తిప్పలు లేక చస్తున్నారు. ప్రశ్నించడానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat