Home / SLIDER (page 385)

SLIDER

సెంచరీ వయసులో 100వ మునిమనవడు..

మరి కొన్ని రోజుల్లో ఆమెకు 100 ఏళ్లు రానున్నాయి. ఈ తరుణంలో 100వ ముని మనవడిని ఎత్తుకొని ముద్దాడింది ఓ బామ్మ. అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన మార్గరెట్ కోల్లెర్ 1922లో జన్మించింది. కొద్దిరోజులు సన్యాసినిగా ఉన్న కోల్లెర్ జీవితాంతం సన్యాసినిగా ఉండిపోవాలని భావించింది. కానీ విలియమ్ పరిచయడం అవ్వడంతో ఆయన్ని పెళ్లి చేసుకొని ఏకంగా 11 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారికి పెళ్లిళ్లు కాగా కోల్లర్‌-విలియమ్‌లకు 56 మంది మనవళ్లు, …

Read More »

భారీ పారితోషకం తీసుకుంటున్న ధనుష్

తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ధనుష్ ఒకడు అని ఫిల్మ్ నగర్లో టాక్ . అయితే ప్రస్తుతం ధనుష్ నటించిన మూవీ తిరుచిత్రాంబళం. తెలుగులో తిరు పేరుతో ఈ నెల 18న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు ధనుష్ రూ.12 నుంచి రూ.15 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ధనుష్క జోడీగా …

Read More »

RSS పై మూవీ తీస్తా

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)పై త్వరలో సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీస్తానని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం వరకు RSSపై తనకున్న భావన వేరని అన్నారు. RSSపై చిత్రం తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్ పూర్ వెళ్లానని.. అక్కడ సంస్థ గురించి వాస్తవాలు తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నట్లు చెప్పారు.

Read More »

కాళేశ్వరం తో రైతాంగానికి లాభాలెన్నో..?

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం.. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందుతున్న సంగతి విదితమే. అయితే ఈ  ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు భారీగా పేరుకుపోతున్నాయి అని. గత మూడేళ్లలో 140 టీఎంసీలు తరలించగా రూ.3,600 కోట్ల బిల్లు వచ్చింది. సకాలంలో చెల్లించకపోవడంతో TSNPDCL, TSSPDCLకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,114 కోట్లు బకాయి పడింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1 టీఎంసీ …

Read More »

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్ధతుగా కోదండరాం

 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఇదే ఏడాదిలో ఉప ఎన్నికలు రానున్న సంగతి విదితమే. అయితే ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను తమకు మద్ధతు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి అదేశాలతో ఆ పార్టీ నేతలు …

Read More »

ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్

ప్రధానమంత్రి నరేందర్ మోదీకి తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్ధేశించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ” 2022 నాటి లక్ష్యాలనే సాధించలేని ప్రధాని మోదీ.. 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడమేమిటని  ఎద్దేవాచేశారు.సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని 2047 కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడంపై ట్విట్టర్‌ వేదికగా …

Read More »

ఇక్కడ ఎవరూ ఎవర్ని తొక్కరు.. బలిపశువుల్ని చేయొద్దు: దిల్‌రాజు

తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలమంతా యూనిటీగానే ఉంటామని.. తమ మధ్య ఎప్పూడూ హెల్దీ కాంపిటీషనే ఉంటుందని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఆయన నిర్మాతగా రూపొందిన ‘థాంక్యూ’ సినిమా కోసం నిఖిల్‌ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ సినిమాను తొక్కేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై దిల్‌ రాజు స్పందించారు. కార్తికేయ 2 సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. క్లిక్స్‌ కోసం, వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు రాయొద్దని కొన్ని మీడియా …

Read More »

ప్రైవేట్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. శాలరీలు పెరుగుతాయ్‌!

ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేస్తూ శాలరీ సరిపోక ఉద్యోగం లేదా సంస్థ మారాలనుకుంటున్నారా? అలాంటి వారికి ఇది గుడ్‌ న్యూస్‌ వచ్చే సంవత్సరం కంపెనీల్లో శాలరీలు పెరగనున్నాయి. కనీసం 10 శాతం వరకు జీతాలు పెరగొచ్చని ఓ నివేదిక తెలిపింది. కంపెనీలను ఉద్యోగులు వీడి వెళ్లిపోతున్నందున ఆ మేరకు వేతనాలు పెంచాలని సంస్థలు నిర్ణయించినట్లు గ్లోబల్‌ అడ్వైజరీ, సొల్యూషన్‌ కంపెనీ విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ నివేదిక పేర్కొంది. మన దేశంలో సగానికి …

Read More »

బీజేపీని నమ్ముకుంటే వైకుంఠపాళిలో పామునోట్లో పడ్డట్లే: కేసీఆర్‌

సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాళ్లను దోచి షావుకార్లకు దోచిపెడుతోందని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ దుయ్యబట్టారు. ఎమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఉద్ధరించిందని ప్రశ్నించారు. వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. మళ్లీ అలాంటి పరిస్థితులు తేవొద్దని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat