Home / SLIDER (page 785)

SLIDER

త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వనున్నదని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి రూ.3.80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా అని ఓట్ల కోసం వచ్చే బీజేపీ …

Read More »

అగ్రిహబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో   ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్‌ హబ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రాంరభించారు. అనంతరం అగ్రిహబ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌, ఉత్పత్తులను పరిశీలించారు. రూ.9 కోట్ల నాబార్డ్‌ సాయంతో దీనిని నిర్మించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. అగ్రిహబ్‌లో 14 స్టార్టప్‌ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, …

Read More »

 దేశంలో కొత్తగా 42 వేల కరోనా కేసులు

 దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం 45 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 42 వేలకు తగ్గాయి. నిన్నటికంటే ఇది 4.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 42,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 380 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 4,38,210కు చేరాయి. మరో 3,19,23,405 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా, …

Read More »

కరోనా థర్డ్ వేవ్ పై ICMR కీలక ప్రకటన

కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ గురించి గత కొంతకాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ రావచ్చనే అంచనాలు వేశారు. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కరోనా థర్డ్ వేవ్ గురించి మరో కొత్త విషయాన్ని తెలిపింది. సెకెండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని ఐసీఎంఆర్ నిపుణులు చెబుతున్నారు.  ఐసీఎంఆర్‌కి చెందిన డాక్టర్ సమిరన్ పాండా మాట్లాడుతూ కరోనా …

Read More »

ప్రేమపై అందాల రాక్షసి క్లారిటీ

అందాల బ్యూటీ హాస‌న్ కొన్నేళ్ల క్రితం మైఖెల్ కోర్సలేతో ప్రేమ‌యాణంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో సినిమాల‌కు కూడా దూరంగా ఉంది. అత‌నికి బ్రేక‌ప్ చెప్పాక తిరిగి సినిమాలు మొద‌లు పెట్టింది.ఇక ప్ర‌స్తుతం ఢీల్లీ బేస్డ్ డూడల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ట్టు అర్ధ‌మవుతుంది. వీరిద్ద‌రు స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు,వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారుతున్న నేప‌థ్యంలో ఇద్ద‌రి రిలేష‌న్‌పై అనుమానాలు నెల‌కొన్నాయి. చాటు …

Read More »

భీమ్లా నాయ‌క్ మరో రికార్డు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు మూడేళ్ల పాటు ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉండ‌డంతో అభిమానులు ప‌వ‌న్‌ని వెండితెర‌పై చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రీసెంట్‌గా వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌చార చిత్రాలు మూవీపై భారీ అంచ‌నాలు పెంచాయి. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ …

Read More »

గోపికమ్మగా కాజల్

దేశవ్యాప్తంగా  కృష్ణాష్ట‌మి పండుగ‌ను ప్ర‌తి ఒక్క‌రు ఘ‌నంగా జ‌రుపుకుంటుండ‌గా, టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా ఈ వేడుక‌ని త‌న ఇంట్లో గ్రాండ్‌గా జ‌రుపుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. కాజ‌ల్ తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ఫ్లూట్ ప‌ట్టుకొని ఫొటోల‌కు ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ‌ని చూసి అభిమానులు త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. గోపిక‌మ్మ‌మాదిరిగా కాజ‌ల్ భ‌లే క్యూట్‌గా ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. వివాహం అయిన తరువాత …

Read More »

 దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు

 దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 46 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 45 వేలకు తగ్గాయి. ఇది నిన్నటికంటే 3.26 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 45,083 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరింది. ఇందులో 3,18,87,642 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 3,68,558 కేసులు యాక్టివ్‌గా …

Read More »

పేదలకు ఉచితంగా రూ.50-60 లక్షల ధర పలికే ఫ్లాట్‌

ప్రైవేటు బిల్డర్లు కడితే రూ.50-60 లక్షల ధర పలికే ఫ్లాట్లను డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల రూపంలో పేదలకు రాష్ట్రప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.మలక్‌పేట నియోజకవర్గం ఛావ్‌నీ డివిజన్‌లో రూ.29.41 కోట్లతో నిర్మించిన 288 పిల్లిగుడిసెల డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌ శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మహమూద్‌ అలీ, …

Read More »

మెగాస్టార్ మూవీలో గద్దర్

ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న చిరు త్వ‌ర‌లో లూసిఫ‌ర్ చిత్ర రీమేక్‌గా రూపొందుతున్న గాడ్ ఫాద‌ర్ అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకొచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రజా యుద్ధనౌక, జన నాట్య మండలి కళాకారుడు గద్దర్ ఓ కీలక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat