Home / TECHNOLOGY (page 2)

TECHNOLOGY

వాట్సాప్ యూజర్లకు శుభవార్త

 ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త పీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.ఈ పీచర్ లో భాగంగా వాట్సాప్ లో  సింగిల్‌ ఓట్‌ పోల్స్‌, సెర్చ్‌ ఫర్‌ పోల్స్‌ ఇన్‌ యువర్‌ చాట్స్‌, స్టే అప్‌డేటెడ్‌ ఆన్‌ పోల్‌ రిజల్ట్స్‌ అనే మూడు ఆప్షన్లను తీసుకువస్తున్నట్టు తెలిపింది. క్రియేట్‌ సింగిల్‌ ఓట్‌ పోల్స్‌ ఆప్షన్‌ ద్వారా పోల్స్‌లో ఒక్కరు ఒకేసారి ఓటు వేసే అవకాశం …

Read More »

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాక్

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ?. అయితే ఇది మీకోసమే. ప్రస్తుతం మన దేశంలో స్మార్ట్  సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు నోమోఫోబియాతో బాధపడుతున్నారని ఒప్పో, కౌంటర్‌పాయింట్‌ రిసెర్చ్‌ అధ్యయనంలో వెల్లడైంది. సెల్‌ఫోన్‌ ఉండదనే ఆందోళనను నోమోఫోబియా(నో మొబైల్‌ ఫోబి యా) అంటారు. ఈ అధ్యయనం ప్రకారం…సెల్‌ఫోన్‌ బ్యాటరీ 20 శాతం, అంతకంటే తక్కువ ఉంటే 72 శాతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఫోన్‌ ఆగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. 65 …

Read More »

కోర్టు మెట్లు ఎక్కనున్న ఎలన్ మస్క్

ట్విట్ట‌ర్ ను హస్తగతం చేసుకున్న దాని ఓన‌ర్ అయిన ఎల‌న్ మ‌స్క్‌ కష్టాలు తప్పడం లేదు. ట్విట్టర్ ను చేపట్టిన మొదటి వారంలో ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులను విడతల వారీగా తొలగిస్తూ వచ్చారు ఎలన్ మస్క్. దీంతో ఆ కంపెనీ నుండి బయటకు వచ్చిన చాలా మంది ఉద్యోగులు మస్క్ పై కోర్టుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు.తమను తొల‌గింపుల‌ను …

Read More »

ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?

మీరు  యాపిల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర కంటే  అతి తక్కువ ధరకే కొనాలని  కోరుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. ఆన్ లైన్ సేల్స్ ఫ్లాట్ ఫారం అయిన ఫ్లిప్‌కార్ట్‌పై భారీ డిస్కౌంట్‌పై ఐఫోన్ 14 అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 128జీబీ మోడ‌ల్ ఎంఆర్‌పీ రూ.79,900 కాగా ఫ్లిప్‌కార్ట్‌పై రూ .77,400కు ల‌భిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుదారుల‌కు రూ . …

Read More »

ట్విట్టర్‌ 54 లక్షల మంది యూజర్ల డాటా హ్యాక్‌

ప్రపంచం సాంకేతికంగా పురోగమిస్తున్న కొద్దీ సైబర్‌ దాడులూ పెరుగుతున్నాయి. ఇటీవల ట్విట్టర్‌కు సంబంధించిన 54 లక్షల మంది యూజర్ల డాటాను ఓ బగ్‌ సాయంతో సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. సదరు సమాచారాన్ని హ్యాకర్స్‌ ఫోరంలో బహిర్గతం చేశారు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ సమాచారం భారీస్థాయిలో సైబర్‌ నేరగాళ్ల చేతికి పోయినట్టు వార్తలు వెలువడ్డ కొద్దిరోజుల్లోనే ఇది జరగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. వేరేరకం ట్విట్టర్‌ అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించి …

Read More »

ఎల‌న్ మ‌స్క్ కొత్త నిర్ణ‌యం

బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై ట్విట్ట‌ర్ ఓన‌ర్ ఎల‌న్ మ‌స్క్ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం స‌బ్‌స్క్రిప్ష‌న్ విధానాన్ని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. ట్విట్ట‌ర్‌లో ఫేక్ అకౌంట్ల అంశం తేలే వ‌ర‌కు బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఆపేస్తున్న‌ట్లు చెప్పారు. 8 డాల‌ర్ల‌కు ట్విట్ట‌ర్ బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఇస్తున్న విష‌యం తెలిసిందే. సెల‌బ్రిటీలు, భారీ బ్రాండ్ సంస్థ‌ల పేర్ల‌తో ఫేక్ అకౌంట్లు తీస్తున్న నేప‌థ్యంలో 8 డాల‌ర్ల బ్లూటిక్ విధానాన్ని ట్విట్ట‌ర్ నిలిపివేసిన విష‌యం …

Read More »

మూతపడుతున్న ట్విట్టర్ కార్యాలయాలు..

 ఇటీవల ట్విట్ట‌ర్ ను దక్కించుకున్న ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ట్విట్టర్ సంస్థలో ఉద్యోగులు చేసే ప‌ని విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని, లేదంటే ఉద్యోగులు సంస్థ‌ను వీడాల‌ని ఇటీవ‌ల వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఒక‌వేళ సంస్థ‌ను వదిలి వెళ్లాల‌నుకుంటున్న వాళ్ల‌కు మూడు నెల‌ల జీతాన్ని ఇవ్వ‌నున్నారు. ట్విట్ట‌ర్ ఉద్యోగులు త‌మ ఇంట‌ర్న‌ల్ చాట్ గ్రూపుల్లో సెల్యూట్ ఎమోజీలు, ఫేర్‌వెల్ మేసేజ్‌లు చేసుకుంటున్నారు. ఇంజినీర్లు కూడా సంస్థ‌ను వీడుతున్న‌ట్లు …

Read More »

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం

ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన నాటినుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు. సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే 50శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్‌.. మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.ఎలాన్‌ మస్క్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు 4,400 …

Read More »

స్మార్ట్ ఫోన్ పోయిందా.. అయితే మీకోసమే…?

ప్రస్తుత రోజుల్లో చాలా సార్లు తమ తమ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నవారిలో చాలామందికి తమ బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయమవుతున్న సంఘటనల గురించి.. వార్తల గురించి టీవీలల్లో.. పేపర్లలో.. సోషల్ మీడియాలో మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే  మన బ్యాంక్‌ ఖాతాలతో అనుసంధానమైన పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్స్‌ ద్వారానే ఈ నష్టం వాటిల్లుతున్నది. కాబట్టి ఫోన్‌ పోయిందని తెలిసిన వెంటనే అందులోని యూపీఐ యాప్స్‌ను …

Read More »

భారతీయులకు ఎలాన్ మస్క్ షాక్

ట్విట్టర్‌లో ఎలాన్‌ మస్క్‌ యాజమాన్యం కింద ఉద్యోగాల కోత భారీస్థాయిలో కొనసాగుతున్నది. భారత్‌లో ఉన్న 200 మందికిపైగా ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులకు గుడ్‌ బై చెప్పారు. మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌ విభాగాలను పూర్తిగా తొలగించిన మస్క్‌.. ఇంజినీరింగ్‌, సేల్స్‌ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కోత తప్పడం లేదని మస్క్‌ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 3,700 పైచిలుకు ఉద్యోగాలు ఊడిపోతాయని అంచనా వేస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat