Home / TECHNOLOGY (page 3)

TECHNOLOGY

యాపిల్ సంచలనం నిర్ణయం

ప్రముఖ టెక్ దిగ్గ‌జం యాపిల్ సంచలనం నిర్ణయం తీసుకుంది. దీంతో యాపిల్ సంస్థ వ‌చ్చే ఏడాది కూడా హైరింగ్ నిలిపివేయాల‌ని యోచిస్తోంది.ప్రస్తుతం నెలకొన్న  ప్ర‌తికూల ఆర్ధిక ప‌రిస్ధితులపై ఆందోళ‌న‌తో యాపిల్ కంపెనీ నియామ‌క ప్ర‌క్రియ‌ను నిలిపివేసింద‌ని ఓ వాణిజ్య ప‌త్రిక క‌ధ‌నం వెల్ల‌డించింది. వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఏడాది హైరింగ్‌ను నిలిపివేసిన యాపిల్ 2023లోనూ హైరింగ్ ప్ర‌ణాళిక‌ల‌ను నిలిపివేయాల‌ని భావిస్తోంది. రాబోయే కొద్ది నెల‌ల్లో కొత్త‌గా ఎవ‌రినీ …

Read More »

గూగుల్ ఓ కీలక నిర్ణయం

గూగుల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా చిన్న వ్యాపారులు, ఇతర వ్యక్తిగత వినియోగదారుల అవసరాల కోసం గూగుల్ స్టోరేజీని 15జీబీ నుండి 1 టీబీకి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వందకు పైగా ఫైల్ రకాలను గూగుల్ డ్రైవ్లో పొందుపరుచుకునే సదుపాయం ఉంది.. ప్రస్తుతం స్టోరేజీ పెంచడంతో వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు

Read More »

ట్విట్టర్ సీఈఓ కు ఎలన్ మస్క్ షాక్

ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్  సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విట్టర్‌ను 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్నారు. ఇండియన్  కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు రూ.3.37 లక్షల కోట్లు. ఈ ఒప్పందం తర్వాత 2013 నుంచి పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్, ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. కాగా, ట్విట్టర్‌ను మస్క్‌ హస్తగతం చేసుకున్న గంటల వ్యవధిలోనే సంస్థ సీఈవో పరాగ్‌ …

Read More »

నిలిచిపోయిన వాట్సాప్ సేవలు- కారణం ఇదే..?

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన వాట్సాప్‌ సేవలకు  మధ్యాహ్నాం 12.30గం.ల నుండి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్‌ డౌన్‌ కావడంతో   ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలు నిలిచిపోయాయి. దాంతో వాట్సాప్‌ యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వాట్సాప్‌ను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రొవైడర్లు చెబుతున్నారు.కాగా, ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 150 దేశాలు, 60 ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌కు వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్‌ ద్వారా …

Read More »

ట్విట్టర్ యూజర్స్ కు శుభవార్త.

ట్విట్టర్ యూజర్స్ కు శుభవార్త. ట్విట్టర్ కు మరో నూతన  ఫీచర్ ను పరిచయం చేసింది. ఇప్పటివరకు ట్వీట్ చేసే సమయంలో ఫొటో లేదా వీడియోలో ఏదో ఒకటి మాత్రమే ట్వీట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒకటికి మించి ఒకేసారి పోస్ట్ చేయొచ్చు. వీడియోలు, ఇమేజ్లు, జిఫ్ఫైల్.. ఇలా ఒకే ట్వీట్లో మూడింటిని పొందుపరిచే అవకాశాన్ని ట్విటర్ తీసుకొచ్చింది. ఈ మూడింటిని కలిపి ఒకే ట్వీట్ చేయొచ్చు. …

Read More »

23.28 లక్షల భారతీయుల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం

వాట్సాప్  నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆగస్టులో 23.28 లక్షల భారతీయుల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్‌ వెల్లడించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎటువంటి రిపోర్టు లేకుండానే ముందస్తుగా 10 లక్షలకుపైగా అకౌంట్లను బ్యాన్‌ చేశామని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు ఉద్దేశించిన తమ ఫిర్యాదుల పరిష్కార చానెల్‌లో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాట్సాప్‌ సంస్థ యూజర్ల ఖాతాలపై చర్యలు తీసుకొన్నది. జూలైలో 23.87 లక్షల ఖాతాలను …

Read More »

బడ్జెట్‌లో నోకియా ఫోల్డింగ్ ఫీచర్ ఫోన్

ప్రస్తుతం ఫోల్డింగ్ ఫీచర్‌తో మొబైల్స్ ట్రెండ్ దూసుకుపోతోంది. ఇప్పటికే శాంసంగ్, మోటోరోలా ఫోల్గింగ్, ఫ్లిప్ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకురాగా తాజాగా ఆ జాబితాలోకి చేరింది ప్రముఖ మొబైల్స్ కంపెనీ నోకియా. తాజాగా నోకియా మరో బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. నోకియా 2660 ఫ్లిప్ పేరుతో ఫోల్డింగ్ ఫీచర్ ఫోన్‌ను ఈరోజు విడుదల చేయనుంది. ఈ సెల్ ధర కూడా రూ. 5 వేల లోపే ఉండనుంది. బ్లూ, రెడ్, …

Read More »

యాపిల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. కొనబోయేవారికి బ్రేకింగ్ న్యూస్..!

మీరు యాపిల్ ఉత్పత్తులైన ఐపాడ్, మొబైల్ ఫోన్స్ వాడుతున్నారా..? .. లేదా మీరు వాటిని కొనాలని చూస్తున్నారా..?. అయితే మీకో షాకింగ్ లాంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులంటేనే భద్రతకు మారుపేరు. హ్యాకింగ్ కు వీలులేనంతగా వీటిని తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంది ఈ సంస్థ.  అయితే ఈ పరికరాలకు భద్రత పరమైన ముప్పు ఏర్పడిందని యాపిల్ సంస్థ ప్రకటించింది. సాఫ్ట్ వేర్ లో తీవ్ర …

Read More »

ఉద్యోగులకు గూగుల్ షాక్

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల క్యూ2 వార్షిక ఫలితాల్లో సంస్థ ఆదాయం తగ్గడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రశ్నించారు. దీంతో వచ్చే వార్షిక ఫలితాల నాటికి పర్ఫార్మెన్స్ బాగాలేని ఉద్యోగులను గూగుల్ తొలగిస్తుందని పలు పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ నియామకాలను నిలిపివేసింది.

Read More »

అదానీ సంచలన నిర్ణయం

టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పొల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని నిర్థారిస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat