Home / TELANGANA (page 407)

TELANGANA

తెలంగాణలో మరో ఎన్నికల సమరం – 2 కార్పొరేష‌న్లు, 5 మున్సిపాలిటీల‌కు ఈ నెల 30న పోలింగ్

తెలంగాణ‌లో మినీ పుర‌పోరుకు స‌ర్వం సిద్ధ‌మైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పొరేష‌న్లు, అచ్చంపేట‌, సిద్దిపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌కు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. రేప‌ట్నుంచి ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. 19న అభ్య‌ర్థుల …

Read More »

ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

 ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు అయ్యాయి. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్వీ క‌ర్ణ‌న్ ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని 60 డివిజ‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్ల జాబితాను ఇవాళ విడుద‌ల చేశారు. 1, 8 డివిజ‌న్లు ఎస్టీ జ‌న‌ర‌ల్, 32వ డివిజ‌న్ ఎస్టీ మ‌హిళ‌కు కేటాయించారు. 22, 42, 59 డివిజ‌న్ల‌ను ఎస్సీ మ‌హిళ‌ల‌కు, 40, 43, 52, 60 డివిజ‌న్ల‌ను ఎస్సీ జ‌న‌ర‌ల్‌కు, 28, 29, 30, 33, …

Read More »

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో షెడ్యూల్ ప్ర‌కారం ఇవాళ రిజ‌ర్వేష‌న్ల జాబితాను విడుద‌ల చేశారు. వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌రిధిలోని 66 డివిజ‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖరారు కాగా, 65వ డివిజ‌న్ ఎస్టీ మ‌హిళ‌కు, 2వ డివిజ‌న్ ఎస్టీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. 1, 3, 14, 43, 46 డివిజ‌న్లు ఎస్సీ మ‌హిళ‌ల‌కు, 15, 17, 18, 37, 47, 53 డివిజ‌న్ల‌ను ఎస్సీ …

Read More »

సీఎం కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీలపై   సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని  కేసీఆర్ పై ఆమె మండిపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం,ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణ వచ్చిన వెంటనే పదవి నుంచి తప్పించారన్నారు. అదే మంత్రి మల్లారెడ్డిపై వందల ఆరోపణలొస్తున్నా.. బర్తరఫ్ చేయట్లేదు ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో లోటస్ పాండ్ లో  నిర్వహించిన అంబేడ్కర్ జయంతి …

Read More »

రైతుల పాదాలు క‌డుగుతున్నాం : ‌సీఎం కేసీఆర్

గోదావ‌రిపై కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి.. రైతుల పాదాల‌ను క‌డుగుతున్నామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. నాగార్జున సాగ‌ర్ ఆయ‌క‌ట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామ‌న్నారు. కాళేశ్వ‌రంలో రైతులు కేరింత‌లు కొట్టిన‌ట్లే.. సాగ‌ర్లో కూడా రైతులు, ప్ర‌జ‌లు కేరింత‌లు కొట్టాలి. గోదావ‌రిలో పుష్క‌లంగా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ నాశ‌న‌మై ఆత్మ‌హ‌త్య‌ల పాలైందంటే …

Read More »

రేషన్ కార్డులపై సీఎం కేసీఆర్ శుభవార్త

కొత్త రేషన్ కార్డుల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ‌త్వ‌ర‌లోనే కొత్త రేష‌న్ కార్డులు మంజూరు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 57 ఏండ్ల వ‌య‌సు ఉన్న వారికి పెన్ష‌న్లు కూడా త్వ‌ర‌లోనే అంద‌జేస్తామ‌ని చెప్పారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. ప‌ల్లె ప్ర‌గ‌తితో గ్రామాల్లో అద్భుత‌మైన ప్ర‌గతి సాధించామ‌న్నారు. హ‌రిత‌హారం, ప‌ల్లె ప్ర‌కృతి …

Read More »

అచ్చంపేట అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శ్రీ‌కారం

అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపేట మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీ‌కారం చుట్టారు. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో అంబేద్క‌ర్ భవనానికి, రూ. 4.5 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ సముదాయాన్ని, రూ. 75 లక్షల వ్యయంతో మార్కెట్ యార్డ్ …

Read More »

తెలంగాణలో కొత్తగా 3,037 కరోనా కేసులు

తెలంగాణలో  కొత్త‌గా 3037 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. బుధ‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు మ‌రో ఎనిమిది మంది బాధితులు మ‌ర‌ణించ‌గా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చేరాయి. ఇందులో 1788 మంది బాధితులు వైర‌స్‌వ‌ల్ల మ‌ర‌ణించ‌గా, మ‌రో 3,08,396 మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 27,861 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 18,685 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. కొత్త‌గా …

Read More »

తెలంగాణలో ఇప్పటివరకు కట్టినవి డబుల్‌ ఇండ్లు 1.56 లక్షలు

తెలంగాణ రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకంతో లక్షల మంది సొంతింటి కల సాకారం అవుతున్నది. 2016లో పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 1,56,573 ఇండ్లు కట్టించింది. ఇందులో 1,02,260 ఇండ్ల నిర్మాణం 90 శాతం పూర్తికాగా, 54,313 ఇండ్ల నిర్మాణం వందశాతం పూర్తయింది. ఇప్పటివరకు ఈ పథకం కింద 2,86,057 ఇండ్లు మంజూరవగా ప్రభుత్వం రూ.10,054.94 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన ఇండ్ల నిర్మాణం …

Read More »

తెలంగాణ  ప్రజ‌ల‌కు మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ఉగాది శుభాకాంక్షలు

తెలంగాణ  రాష్ట్ర ప్రజ‌ల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ప్లవ‌నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.నీరు స‌మృద్ధిగా ప్రవ‌హించ‌డం ఈ సంవ‌త్సర ప్రాధాన్యంగా పంచాంగం చెప్తున్న ‌నేప‌థ్యంలో తెలంగాణ వ్యవ‌సాయానికి సాగునీరు మ‌రింతగా లభించ‌నుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంద‌రూ ఉగాది పండుగ‌ను ఆనందోత్సాహాల మధ్య కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ జ‌రుపుకోవాల‌ని కోరారు. తెలుగు సంవ‌త్సరంలో ప్రజ‌లంద‌రూ ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.క‌రోనా మ‌హమ్మారిని ధైర్యం ఎదుర్కొని విజ‌యం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat