Home / TELANGANA (page 629)

TELANGANA

నవంబర్ 2న తెలంగాణ మంత్రి వర్గం భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం వచ్చే నెల నవంబర్ రెండో తారీఖు నాడు భేటీ కానున్నది. ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నవంబర్ రెండో తారీఖున నాడు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మంత్రి వర్గం భేటీ కానున్నది. ఈ భేటీలో ప్రస్తుతం నెలకొన్న ఆర్టీసీ సమ్మె.. ఆర్టీసీపై భవిష్యత్ లో ప్రభుత్వం వ్యవహారించే వైఖరీ.. త్వరలోనే జరగనున్న పురపాలక ఎన్నికలు తదితర …

Read More »

ప్రారంభోత్సవానికి సిద్దిపేట ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్దిపేట నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేట పట్టణంలోని నాగుల బండ పరిధిలో నిర్మిస్తున్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణ పనులను ఎల్వి ప్రసాద్ సంస్థ చైర్మన్ డా.జి ఎన్ రావుతో ఆయన కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ… ఈ ప్రాంతానికి ఈ ఆసుపత్రి రావడం ఇక్కడి ప్రజలకు …

Read More »

మంత్రి సత్యవతిరాథోడ్‌కు సీఎం కేసీఆర్, కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గిరిజన,మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్య్వతి రాథోడ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ “మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజలకు సేవలందించాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నట్లు” ముఖ్యమంత్రి కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.  గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్‌ …

Read More »

సీఎం కేసీఆర్ ను కలవనున్న జనసేన అధినేత పవన్

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవనున్నారు. గత కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది ఈ రోజు పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ” ఆర్టీసీ సిబ్బంది తమ సమ్మెకు మద్ధతు ఇవ్వాలని కోరారు. తమ సమస్యలపై పోరాటం చేయాలని కోరారని “అన్నారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె,వారి సమస్యలపై …

Read More »

వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో మరో నిజం..ఏనుగు పిల్లకు జన్మనిచ్చిన పంది

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి విషయం ఆచరణలో తు.చ. తప్పకుండా జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక సంఘటనలు జరిగాయి కూడా. ఇపుడు తాజాగా… పంది కడుపున ఏనుగు పిల్ల జన్మించింది. ఈ వింత సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, పాలమూరు జిల్లా గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఓ పంది ఏనుగు పిల్లకు జన్మనిచ్చింది. పందికి ఏనుగు పిల్ల జన్మించడం …

Read More »

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుతో వేల మందికి ఉపాధి

తెలంగాణేర్పడిన తర్వాత టీఎస్‌ఐపాస్ ద్వారా ప్రపంచ పారిశ్రామికవర్గాలను ఆకర్షించి, అందరి ప్రశంసలు అందుకున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోని  టీఆర్ఎస్  ప్రభుత్వం.. దేశానికే ఆదర్శంగా తొలిసారి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎమ్మెస్‌ఎంఈ)లకు ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటుచేసింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో 435 ఎకరాల్లో నిర్మించిన టీఎస్‌ఐఐసీ -టీఐఎఫ్- ఎమ్మెస్‌ఎంఈ- గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇక్కడ …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున నిలబడిన శానంపూడి సైదిరెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే. ఈ ఎన్నికల సమరాన్ని మరిచిపోకముందే రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మ్రోగనున్నది. అందులో …

Read More »

మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఐటీ వెలుగులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న మంత్రి కేటీఆర్‌.. ప్రతి విదేశీ పర్యటనతోపాటు ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు ఉండే సానుకూలతలను వివరించారు. బెంగళూరు సమీపంలోని మైసూర్‌లో ఐటీరంగం విస్తరించినట్టే హైదరాబాద్‌ చుట్టుపక్కల గల ద్వితీయశ్రేణి నగరాలు ఐటీ పరిశ్రమల స్థాపనకు ఏవిధంగా అనుకూలమో వివరించి పలు అంతర్జాతీయ కంపెనీల రాకకు కారణమయ్యారు. …

Read More »

జగిత్యాల ఎమ్మేల్యే కలిసిన సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై..!

సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై అద్యక్షులు గుర్రాల నాగరాజు తెలంగాణలోని జగిత్యాల ఎమ్మేల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే నివాసములోకలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాక అస్సెంబ్లీ ఎలక్షన్స్ లో చేపట్టిన పలు ప్రచార కార్యక్రమములు ముఖ్యంగా మాకు సోషల్ మీడియా ప్రచారము ఎంతగానో ఉపయోగపడ్డాయని . అలాగే సంజయ్ ను కొనియాడుతూ టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ సభ్యులందరికి కృతజ్ఞతలు …

Read More »

ఢిల్లీలో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్,హర్ధీప్ సింగ్ లతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా మంత్రి కేటీ రామారావు పలు విజ్ఞప్తులను విన్నవించారు. ఈ క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ నుండి కరీంనగర్ మధ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat