ఈ మద్య దేశ వ్యాప్తంగా బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత నెలలో హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల నుంచి బయల్దేరిన బస్సు లోయలో పడిన ఘటనలో 27మంది విద్యార్థులు సహా 30మంది మృతి చెందగా, 35మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో దాదాపు పదేళ్లలోపు చిన్నారులే. తాజాగా అదే రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సిర్మార్ జిల్లా సనోరా వద్ద ప్రయాణికులతో …
Read More »