Home / Tag Archives: amaravathi (page 13)

Tag Archives: amaravathi

అమరావతి స్కాం రూ.లక్ష కోట్లు.. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి సంచలన వాఖ్యలు

రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని దుయ్యబట్టారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను అనర్హులను చేయకపోవడం అన్యాయమన్నారు. ఇలాంటి వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు నిలదీయాలని కోరారు. ఆదివారం విశాఖలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సేవ్‌ …

Read More »

మళ్లీ వేసేసాడు.. చంద్రబాబు పరువు తీసేసాడు..

ఏ విష‌యంలో అయినా కుండబ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడే వ్యక్తి జేసి దివాక‌ర్ రెడ్డి తాజాగా చంద్ర‌బాబునాయుడుపై మరోసారి సెటైర్ వేసారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభ‌జ‌న పాపంలో కాంగ్రెస్ తో పాటు టిడిపికి కూడా భాగ‌ముంద‌నేసారు. దీంతో చంద్రబాబు ఖంగు తిన్నారు. మొన్న‌టివ‌ర‌కూ కాంగ్రెస్ పై, ఇప్పుడు బిజెపిపై చంద్రబాబు మోపుతున్నారని జేసి చెప్పారు.అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు మాట్లాడుతున్న చంద్ర‌బాబు నిజానికి రాష్ట్ర విభ‌జ‌న‌లో కాంగ్రెస్ కు ఎంత పాప‌ముందో …

Read More »

అమరావతిలో పాముల భయం..!

గుంటూరు జిల్లా రేపల్లె ప్రభుత్వవైద్యశాలలో పాము కాటు రోగులతో రోజు రోజుకూ రద్దీ పెరుగుతోంది.. గత నాలుగు రోజులగా వివిధ గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు పాముకాటు బారిన పడి 30మంది హాస్పిటల్ కు పరుగెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ రవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పాముకాటు కేసులు అధికంగా ఉంటున్నాయని తెలిపారు. గత మూడ్రోజులుగా హాస్పిటల్ లో చేరిన పాము కాటు …

Read More »

గుంటూరునుంచి సచివాలయానికి తెగిపోయిన రాకపోకలు.. భయాందోళనలో రాజధాని ప్రజలు

ఏపీ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ప్రధాన కాల్వలు పొంగుతున్నాయి. ఏపీ రాజధాని ప్రాంతం మొత్తం పూర్తిగా మునిగిపోయింది. కృష్ణాజిల్లా నందిగామ మండలం చందాపురం నల్లవాగు బ్రిడ్జి మీదకు వర్షపునీరు చేరింది. దీంతో నందిగామ, చందర్లపాడు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కంచికచర్ల మండలం కీసర దగ్గర మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. …

Read More »

వైయస్‌ఆర్‌సీపీ నేతల పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరు :కాసు మహేష్‌రెడ్డి

మూడు రోజుల క్రితం టీడీపీ నేతల ర్యాలీకి అనుమతించిన పోలీసులు.. వైయస్‌ఆర్‌సీపీ నేతల పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరని వైయస్‌ఆర్‌సీపీ గురజాల ఇన్‌చార్జ్‌ కాసు మహేష్‌రెడ్డి ప్రశ్నించారు. అర్థరాత్రి 12 గంటల వరకు హౌస్‌ అరెస్టులు చేస్తారా అని ఆయన మండిపడ్డారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నాయని, ఎమ్మెల్యే యరపతినేని కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్‌ జరిగిందని రిపోర్టు వచ్చిందన్నారు. చట్టబద్ధంంగా అనుమతి కోరితే తిరస్కరించారని పేర్కొన్నారు. అన్యాయాలు బయటకు …

Read More »

అధికార పార్టీ నేతకి చెందిన హోటల్లో ప్రముఖ యాంకర్లతో అర్ధరాత్రి..!

ఏపీలో రాజధాని ప్రాంతానికి దగ్గరలో విజయవాడనగరంలోని భవానీపురంలో ఉన్న అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతకు చెందిన ఒక ప్రముఖ హోటల్‌పై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఆ హోటల్లో మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్‌ చేసి.. ఐదుగురు ప్రముఖ తెలుగు యాంకర్లుగా పని చేస్తున్న మహిళలు, 50మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన సదరు నేత ముఖ్య అనుచరుడి …

Read More »

నోర్మూసుకొని వెళ్ళండి ..లేకపోతే తాట తీస్తా ..ఏపీ సీఎం దాదాగిరి ..!

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన అధికార మదాన్ని చూపించారు .గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను వేసిన రోడ్ల మీద తిరుగుతారు .నేను ఇచ్చే పెన్షన్ తీసుకుంటారు .నేను అమలు చేసే పథకాలను తీసుకుంటారు కానీ నాకు ఓట్లు వేయరా ..వేస్తారు ..ఎందుకు వేయరు .. …

Read More »

300కోట్ల రూపాయల కోసం రూ. 6,764కోట్ల విలువ చేసే భూమి స్వాహా..!

ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూకుంభ కోణాలు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న తాజాగా 300 కోట్ల పెట్టుబడి పెడితే 6764 కోట్ల భూమి అంటూ తెలుగు గేట్ వేలో ప్రముఖ జరలిస్టు,ఎడిటర్ వాసిరెడ్డి శ్రీనివాస్ గారు ఇచ్చిన కథనం మీకోసం ..ఇంత బంపర్ ఆఫర్ ఎవరైనా ఇస్తారా?. పొరపాటున కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇది ఏ మాత్రం అర్థం లేని …

Read More »

వైఎస్ జ‌గ‌న్ వార్డు మెంబ‌ర్‌గా కూడా ప‌నికిరాడు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ 2019లో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని క‌ల‌లు కంటున్నారు. ఆ క‌ల‌లు ప‌గ‌టి క‌ల‌లుగానే మిగిలిపోతాయి. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి 2019లోనే కాదు.. ఎప్ప‌టికీ సీఎం కాలేరు. క‌నీసం వార్డు మెంబ‌ర్‌గా కూడా ఇక‌పై గెల‌వ‌లేరు. ప్ర‌జ‌లు గెల‌వ‌నీయ‌రు అంటూ జ‌గ‌న్‌పై ఏపీ అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also …

Read More »

అమరావతిని నిర్మించడం సాధ్యం కాదని..అఖిలప్రియ సంచ‌ల‌న వాఖ్య‌లు

నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించడం సాధ్యం కాదని మంత్రి అఖిలప్రియ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు . ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా స్వయంగా ప్రధాని మోదీ ఏపీని మోసం చేశారని అన్నారు. ఆనాడు ఏపీని విభజించవద్దని ఏవిధంగా రోడ్డుమీదకు ఎక్కి నిరసన తెలిపామో…ఇప్పుడు కేంద్రం వైఖరికి నిరసనగా రోడ్డుపైకి వచ్చిన నిరసన తెలపాల్సి వస్తోందని మంత్రి అఖిలప్రియ అన్నారు. రుద్రవరం మండలం మత్తులూరు, నర్సాపురంలో సైకిల్ యాత్ర చేసిన అఖిలప్రియ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat