వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే..మళ్లీ రాజధాని అమరావతే అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకించిన సోమిరెడ్డి ఒక వేళ రాజధానిని ఇప్పుడు అమరాతి నుండి మార్చినా..వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారాల అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు వాదిస్తున్నట్లుగానే రాజధాని తరలింపు …
Read More »దమ్ముంటే ఆ పని చెయ్యండి మీరు నిప్పులో తుప్పులో తేలుతుంది..!
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఈ విషయంలో తాజాగా మరోసారి వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ …
Read More »అమరావతిలో చంద్రబాబు పెద్ద తప్పు చేశాడని వాపోతున్న పవన్..!
అమరావతిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ పెద్ద తప్పు చేసిందని వాపోతున్నారు. పోలవరానికి బస్సులు పెట్టి తీసుకెళ్లి చూపించిన చంద్రబాబు రాజధాని నిర్మాణాలు , కట్టడాలు త్యాగాలు ఆలా చూపించకపోవడం తప్పు అని పవన్ అన్నాడని బాబుగారి రాజగురువు పత్రిక రాసుకువచ్చింది. ఇక అమరావతి ఎంతమేరకు పూర్తయిందో ప్రజలకు అర్థమయ్యేలా టీడీపీ చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు….రాజధానికి ఇంత ఖర్చు పెట్టి ఏం …
Read More »అమరావతి దెబ్బ ఆ సినీ ప్రముఖులకు భారీ షాక్.. హీరో ఆరు వందల ఎకరాలు..నిర్మాత 380 ఎకరాలు
అమరావతిని రాజధానిగా ఒప్పుకునేందుకు మొదటి నుంచి ఇష్టపడని జగన్ తాను అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదు.ఆ తరువాత ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తానంటూ సీఎం జగన్ ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లోనూ, నాయకుల్లోనూ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.తాజాగా బయటపడిన విషయం ఏంటి అంటే అమరావతిని నమ్ముకుని టాలీవుడ్ కు చెందిన హీరోలు, నిర్మాతలు చాలామంది దెబ్బతిన్నారనే సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. …
Read More »ఏకంగా ఉపరాష్ట్రపతే ముందుకు వచ్చారంటే..దీనివెనకున్న స్కామ్ ?
రాజ్యాంగ పదవిలో ఉన్నాను, రాజకీయాలు గురించి మాట్లాడను అంటూనే చేయాల్సిందంతా చేసి మాట్లాడాల్సిందంతా మాట్లాడారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఇక్కడ రాజకియాలపైనే ఉంటాయి. ఇంకా చెపాలంటే చంద్రబాబు కోసం తనని ఆదరించిన బీజేపీనే కిందకి నొక్కాలని చూసారు అనే అపోహలు కూడా ఉన్నాయి. ఎక్కడో ఉన్న ఆయన జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వెంటనే ఇక్కడికి వచ్చేసారు. అంతలా రావడం వెనుక …
Read More »రాజధానిలో జర్నలిస్ట్లపై దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా..!
మూడు రాజధానుల వ్యవహారంపై ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్న సందర్భంగా అమరావతిలో భారీ విధ్వంసానికి కుట్ర చేశారా…మీడియా జర్నలిస్టులపై జరిగిన దాడి పక్కా పథకం ప్రకారమే జరిగిందా…రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడికి పాల్పడడం ద్వారా అమరావతిలో అల్లర్లు జరుగుతున్నాయని జాతీయ స్థాయిలో చాటి చెప్పాలని ఓ పార్టీ ప్రయత్నించిందా…..ఈ రోజు అమరావతిలో జర్నలిస్టులపై దాడి ఘటనను చూస్తే నిజమే అనిపిస్తోంది. డిసెంబర్ 27 ఉదయం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా …
Read More »అమరావతిపై పవన్ కల్యాణ్ యూటర్న్..కారణాలు ఇవే..!
ఏపీకి మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ను వ్యతిరేకిస్తూ…ట్విట్టర్లో వరుస ట్వీట్లతో చెలరేగిపోయాడు. మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ నివేదిక రాకముందే సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన ఎందుకు చేశారని నిలదీశారు. తినడానికి తిండి లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడట. అలాగా, …
Read More »మూడు రాజధానుల వద్దు..అమరావతి ముద్దు..అంటున్న లోకేష్..!
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లు నీచ రాజకీయం చేస్తున్నారు. అమరావతిలో ప్రాంతంలో తమ సామాజికవర్గానికి చెందిన రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను రెచ్చగొడుతూ బాబు, లోకేష్లు పబ్బం గడపుకుంటున్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని వద్దు..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని చంద్రబాబు, లోకేష్లు వాదిస్తున్నారు. తాజాగా మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అనే నినాదాన్ని …
Read More »అమరావతిలో ఆందోళనల వెనుక ఎవరున్నారో తెలుసా..!
ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటనను ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో సహా గోదావరి జిల్లాలు కూడా స్వాగతించాయి. అయితే ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో అదీ కూడా అమరావతి ప్రాంతంలోనే కొద్ది మంది రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ధర్నాలు, ఆందోళనలతో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరున్నారనే విషయంపై ఏపీ పోలీస్ …
Read More »చంద్రబాబు రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారు..సీపీఐ నారాయణ ఫైర్..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మూడు రాజధానుల ప్రకటనను టీడీపీ, జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తుండగా కమలనాథులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొందరు నేతలు మూడు రాజధానులకు అనుకూలంగా, మరి కొందరు నేతలు వ్యతిరేకంగా మారుతున్నారు. ఇక తాజాగా ఎర్రన్నలు రంగంలోకి దిగారు. సీపీఐ నారాయణ మూడు రాజధానుల ఏర్పాటుపై మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వైఫల్యం వల్లే రాజధాని నిర్మాణం …
Read More »